Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే శ్రీకాకుళంవాసి మృతి

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (08:48 IST)
అమెరికాలో విషాదం నెలకొంది. అగ్రరాజ్యంలోని ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే శ్రీకాకుళం చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మూడు రోజుల క్రితం సీమన్ కంపెనీలో చేరిన రవికుమార్ అనే యువకుడు కంటెయినర్ నుంచి జారిపడి మృతి చెందాడు. 
 
మృతుడు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని ఎం.సున్నాపల్లి గ్రామానికి చెందిన టి.రవికుమార్ (35)గా గుర్తించారు. ఈయన సీమన్ కంపెనీలో మూడు రోజుల క్రితం ఉద్యోగంలో చేశారు. నౌకలో పని చేసేందుకు మొత్తం 10 మందితో కలిసి ఈ నెల 17వ తేదీన అమెరికాకు వెళ్లాడు. మూడు రోజుల క్రితమే విధుల్లో చేరాడు. 
 
బుధవారం సాయంత్రం విధుల్లో ఉండగా, ప్రమాదవశాత్తు కంటెయినరు పైనుంచి జారిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గురువారం మధ్యాహ్నం కంపెనీ ప్రతినిధులు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతుడికి భార్య శ్రావణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రవికుమార్ మరణవార్తతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments