Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంగోపాల్ పేటలోని దక్కన్ మహాల్ కూల్చివేత పనులు ప్రారంభం

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (08:27 IST)
హైదరాబాద్ నగరంలోని రాంగోపాల్ పేటలో ఉన్న పురాతన దక్కన్ మహాల్ కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. గత రాత్రి కూడా ఈ భవనంలో మంటలు చెలరేగడంతో అధికారులు ఈ భవనం కూల్చివేత పనులు చేపట్టింది. గురువారం రాత్రి 11 గంటల నుంచి ఈ కూల్చివేత పనులను మొదలుపెట్టారు.
 
సికింద్రాబాద్ సమీపంలోని రాంగోపాల్ పేటలో ఈ దక్కన్ మహాల్ ఉంది. ఇటీవల ఈ ప్రమాదంలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు సజీవదహనమయ్యారు. పైగా, ఈ ప్రమాదంలో భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఏ క్షణమైనా కూలిపోయే పరిస్థితి నెలకొనడంతో దానిని కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులోభాగంగా, గత రాత్రి 11 గంటల నుంచి ఈ భవనం కూల్చివేత పనులు ప్రారంభించారు.
 
ఈ భవనం కూల్చివేత పనులను మాలిక్ ట్రేడర్స్ రూ.33 లక్షలకు టెండర్లు దక్కించుకుంది. దీంతో భారీ జేసీబీతో గురువారం రాత్రి భవనం వద్దకు చేరుకున్న మాలిక్ భవనం ట్రేడర్స్ సిబ్బంది భవనం కూల్చివేత పనులు ప్రారంభించారు. కూల్చివేత పనుల వల్ల సమీపంలోని బస్తీ వాసులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం