Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు నారా లోకేశ్ 'యువగళం' పాదయాత్ర

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (08:20 IST)
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ "యువగళం" పేరుతో చేపట్టనున్న పాదయాత్ర శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని వరదరాజులు స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, ప్రార్థనల తర్వాత ఈ పాదయాత్ర మొదలవుతుంది. తొలి రోజున ఆయన 8.5 కిలోమీటర్ల మేరకు నడువనున్నారు. 
 
ఉదయం 10.15 గంటలకు ప్రత్యేక పూజలు ప్రారంభించి, 11.03 గంటలకు ఆయన పాదయాత్రను మొదలుపెడుతారు. మొత్తం 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేరకు ఈ పాదయాత్ర సాగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు యువగళం పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తారు. 
 
సభ ఆ తర్వాత కుప్పంలోని ప్రభుత్వ ఆస్పత్రి శెట్టిపల్లె క్రాస్ రోడ్డు, బెగ్గినపల్లి క్రాస్ రోడ్డు మీదుగా ఈ యాత్ర కొనసాగుతుంది. రాత్రి సమయానికి ఆయన బస చేసే ప్రాంతానికి చేరుకుంటారు. ఈ యాత్ర కోసం టీడీపీ నేతలు, శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments