Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిర్యాదు చేసిందన్న కోపంతో బాలికను చెరబెట్టి శీలాన్ని చిదిమేశారు..

Webdunia
గురువారం, 5 మే 2022 (14:12 IST)
బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. గతంలో తమపై ఫిర్యాదు చేసిందన్న కోపంతో ఓ బాలికను చెరబెట్టిన కొందరు విద్యార్థులు బలవంతంగా పట్టుకెళ్లి సామూహిక అత్యాచారం జరిపారు. ఈ ఘటన రాష్ట్రంలోని జమై జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ జిల్లాకు చెందిన ఓ బాలిక ఓ కోచింగ్ సెంటరులో ట్యూషన్‌కు వెళ్లుతుంది. ఇదే ట్యూషన్ సెంటరుకు వచ్చే కొందరు విద్యార్థులపై ఆ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో ఆ బాలికపై కోపం ఐదుగురు విద్యార్థులు కోపం పెంచుకున్నారు. 
 
తాజాగా ఆ బాలిక ట్యూషన్ సెంటరుకు వెళ్లి ఇంటికి వెళుతున్న సమయంలో ఆ బాలికను బలవంతంగా సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ కామాంధుల నుంచి తప్పించుకున్న బాలిక తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments