Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిర్యాదు చేసిందన్న కోపంతో బాలికను చెరబెట్టి శీలాన్ని చిదిమేశారు..

Webdunia
గురువారం, 5 మే 2022 (14:12 IST)
బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. గతంలో తమపై ఫిర్యాదు చేసిందన్న కోపంతో ఓ బాలికను చెరబెట్టిన కొందరు విద్యార్థులు బలవంతంగా పట్టుకెళ్లి సామూహిక అత్యాచారం జరిపారు. ఈ ఘటన రాష్ట్రంలోని జమై జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ జిల్లాకు చెందిన ఓ బాలిక ఓ కోచింగ్ సెంటరులో ట్యూషన్‌కు వెళ్లుతుంది. ఇదే ట్యూషన్ సెంటరుకు వచ్చే కొందరు విద్యార్థులపై ఆ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో ఆ బాలికపై కోపం ఐదుగురు విద్యార్థులు కోపం పెంచుకున్నారు. 
 
తాజాగా ఆ బాలిక ట్యూషన్ సెంటరుకు వెళ్లి ఇంటికి వెళుతున్న సమయంలో ఆ బాలికను బలవంతంగా సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ కామాంధుల నుంచి తప్పించుకున్న బాలిక తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments