Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో దారుణం : కట్నం కోసం కడతేర్చారు..

Webdunia
గురువారం, 5 మే 2022 (14:04 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కట్నం కోసం కట్టుకున్న భార్యను కసాయి భర్త హతమార్చారు. కట్నం కోసం అత్త (మృతురాలి తల్లి) ఎందుటే భార్య గొంతుకోసి చంపేశారు. ఈ దారుణం రాష్ట్రంలోని ఘాజీపూర్ జిల్లా సహేరి గ్రామంలో జరిగింది. ఈ నెల 2వ తేదీన ఈ దారుణం జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ ప్రాంతానికి చెందిన ఓమహిళతో ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. ఈయన అత్తమామల భూమిలో తన భార్యకు కూడా వాటా ఇవ్వాలని, అదీ కూడా కట్నం రూపంలో ఇవ్వాలని ఒత్తిడి చేశారు. అందుకు వారు నిరాకరించారు. దీంతో అత్త భార్యను నెట్టేసి గాయపరిచాడు. 
 
ఆ తర్వాత ఆవశంతో కూరగాయలు తరిగే కత్తితో భార్య గొంతుకోసి ఉసురు తీశాడు. అత్త ఎదుటే దారుణానికి పాల్పడిన నిందితుడు పారిపోయాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసుల కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments