Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో దారుణం : మాజీ ప్రియురాలిని స్పానర్‌తో కొట్టి చంపిన ప్రియుడు (Video)

వరుణ్
మంగళవారం, 18 జూన్ 2024 (19:06 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. తన మాజీ ప్రియురాలిని ప్రియుడు నడి రోడ్డుపై కొట్టి చంపేశాడు. అదీ కూడా స్పానర్‌తో ఈ దాడికి దాడిచేశారు. ఆ యువతి బోరున విలపిస్తున్నప్పటికీ ఏమాత్రం కనికరం లేకుండా ప్రాణాలు విడిచేంతవరకు కొట్టాడు. ఈ దారుణం మంగళవారం ఉదయం 8.30 గంటల సమయంలో అత్యంత బిజీగా ఉండే ప్రాంతంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
ఈ దారుణానికి పాల్పడిన యువకుడిని 20 యేళ్ల రోహిత్ యాదవ్‌గా గుర్తించగా, యువతిని ఆర్తీ యాదవ్‌గా గుర్తించారు. దీనిపై ముంబై పోలీసులు స్పందించి రోహిత్ యాదవ్‌పై హత్యా కేసును నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు. మాజీ ప్రియురాలిపై విచక్షణా రహితంగా రోహిత్ యాదవ్ దాడి చేస్తుంటే అనేక మంది పాదాచారాలు ఒక్కరు కూడా అడ్డుకోకుండా నిశ్చేష్టులై చూస్తూ నిల్చొండిపోయారు. అయితే, ఒక యువకుడు మాత్రం రోహిత్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించినా రోహిత్ ఆగలేదు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments