Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవీ ముంబైలో మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం

Webdunia
ఆదివారం, 29 జనవరి 2023 (13:35 IST)
నవీ ముంబైలో మతిస్థిమితం లేని బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఇద్దరు కామాంధులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ విషయాన్ని నవీ ముంబై పోలీసులు వెల్లడించారు. ఈ ఇద్దరు నిందితులు ఈ నెల 25వ తేదీన డిఘేలోని ఈశ్వర్ నగర్‌కు చెందిన బాలికను అపహరించి ఫ్యాక్టరీ సమీపంలోని ఏకాంత ప్రదేశంపై అత్యాచారానికి పాల్పడ్డారని వారు తెలిపారు. బాలికపై అత్యాచారం చేసిన తర్వాత తిరిగి తీసుకొచ్చి ఇంటివద్ద వదిలివెళ్లారని వెల్లడించారు. బాధిత బాలిక బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
కాగా, దేశంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కామాంధులు ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. పసిబిడ్డల నుంచి వయో వృద్ధులపై అత్యాచారాలు చేస్తున్నారు. ఈ నేరాలు ఘోరాలు, అత్యాచారాల అడ్డుకట్టకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలైన చర్యలు చేపడుతున్నప్పటికీ ఆగడాలు మాత్రం ఆగడం లేదు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments