Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవీ ముంబైలో మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం

Webdunia
ఆదివారం, 29 జనవరి 2023 (13:35 IST)
నవీ ముంబైలో మతిస్థిమితం లేని బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఇద్దరు కామాంధులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ విషయాన్ని నవీ ముంబై పోలీసులు వెల్లడించారు. ఈ ఇద్దరు నిందితులు ఈ నెల 25వ తేదీన డిఘేలోని ఈశ్వర్ నగర్‌కు చెందిన బాలికను అపహరించి ఫ్యాక్టరీ సమీపంలోని ఏకాంత ప్రదేశంపై అత్యాచారానికి పాల్పడ్డారని వారు తెలిపారు. బాలికపై అత్యాచారం చేసిన తర్వాత తిరిగి తీసుకొచ్చి ఇంటివద్ద వదిలివెళ్లారని వెల్లడించారు. బాధిత బాలిక బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
కాగా, దేశంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కామాంధులు ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. పసిబిడ్డల నుంచి వయో వృద్ధులపై అత్యాచారాలు చేస్తున్నారు. ఈ నేరాలు ఘోరాలు, అత్యాచారాల అడ్డుకట్టకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలైన చర్యలు చేపడుతున్నప్పటికీ ఆగడాలు మాత్రం ఆగడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments