Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేసిన కామాంధుడి తల్లిపై బాధితురాలు కాల్పులు

Webdunia
ఆదివారం, 8 జనవరి 2023 (11:34 IST)
ఢిల్లీలోని భాజన్‌పురలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తనపై అత్యాచారానికి ఒడిగట్టిన కామాంధుడి తల్లిని బాధితురాలు చెరబట్టింది. నిందితుడి తల్లిపై తుపాకీతో బాధితురాలు కాల్పులు జరిపింది. అయితే, అదృష్టవశాత్తు అది మిస్ ఫైర్ కావడంతో నిందితుడి తల్లి ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. శనివారం సాయంత్రం జరిగిన ఈ షాకింగ్ ఘటన వివరాలను పరిశీలిస్తే,
 
భాజన్‌పురలో ఉంటున్న ఓ బాలికపై గత యేడాది అత్యాచారం జరిగింది. దీంతో ఆ బాలిక పోలీసులు ఆశ్రయించింది. స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, బాధితురాలితో పాటు అత్యాచారానికి పాల్పడిన యువకుడు కూడా మైనర్ కావడంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ జరిపిన తగిన చర్యలు తీసుకున్నారు.
 
ఈ కేసు ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉంది. తాజాగా ఈ కేసులోని నిందితుడైన తల్లిపై బాలిక తుపాకీతో కాల్పులు జరిపింది. అయితే, అది మిస్ ఫైర్ అయినప్పటికీ, ఈ ఘటనపై ఆమె గాయపడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలిని అదుపులోకి తీసుకునమ్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments