Webdunia - Bharat's app for daily news and videos

Install App

125 పరుగుల భారీ తేడాతో భారత్ 6వ విజయం... 4 వికెట్లు పడగొట్టిన షమీ

Webdunia
గురువారం, 27 జూన్ 2019 (22:21 IST)
ప్రపంచ కప్ 2019 పోటీల్లో భారత్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకూ ఆడిన ఆరు మ్యాచుల్లోనూ తన విజయ పరంపర సాగించింది. తాజాగా వెస్టిండీస్ పైన ఆడిన మ్యాచ్‌లో 125 పరుగుల తేడాతో ఆ జట్టును ఓడించి ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. 
 
269 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ బ్యాట్సమన్లను భారత్ బౌలర్లు వెన్ను విరిచారు. మహ్మద్ షమీ ఏకంగా 4 వికెట్లు పడగొట్టి విండీస్ ఆటగాళ్లను కోలుకోలేని దెబ్బ తీశాడు. బుమ్రా 2 వికెట్లు, చాహల్ 2, పాండ్యా 1, యాదవ్ 1 వికెట్ తీశారు. ఇక విండీస్ ఆటగాళ్లలో చెప్పుకోదగ్గ స్కోరూ ఎవ్వరూ చేయలేకపోయారు. 
 
ఆంబ్రిస్ 31, పూరన్ 28 మినహా మిగిలినవారంతా అత్యంత స్వల్ప స్కోరుకే ఔటయ్యారు. దీనితో వెస్టిండీస్ 34.2 ఓవర్లకే ఆలౌట్ అయి కేవలం 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ మరో ఇంకా మూడు మ్యాచ్ లు ఆడాల్సి వుంది. మరొక్క మ్యాచ్ లో గెలిస్తే సెమీ ఫైనల్ బెర్త్ ఖాయం.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments