Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచకప్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ..శిఖర్ ధావన్ అవుట్..

Webdunia
బుధవారం, 19 జూన్ 2019 (17:58 IST)
2019 క్రికెట్ ప్రపంచకప్ హోరాహోరీగా సాగుతోంది. ఈ తరుణంగా ఎడమ చేతి గాయంతో బాధపడుతున్న టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వరల్డ్ కప్ నుంచి వైదొలిగాడు. చేతి వేలి గాయంతో తొలుత మూడు మ్యాచ్‌లకు దూరమంటూ వచ్చినప్పటికీ ప్రస్తుతం మొత్తం టోర్నీ నుంచే ధావన్ దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది. అతడి స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన కేఎల్ రాహుల్ బాగా ఆడుతున్నాడు. 
 
కాగా ధావన్ టోర్నీ నుంచి వైదొలిగిన నేపథ్యంలో టీమ్‌లో అతడి స్థానాన్ని భర్తీ చేయడానికి మరొక ఆటగాడి కోసం బీసీసీఐ బాగా కసరత్తు చేసింది. చివరకు రిషబ్ పంత్‌కు అవకాశం కల్పించింది. మంచి ఫామ్‌లో ఉన్న ధావన్ ఒక్కసారిగా టోర్నీ నుండి నిష్క్రమించడం పట్ల కొంతమంది అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే భారత్ ఇకపై ఆడే మ్యాచ్‌లలో ధావన్ స్థానంలో రిషబ్ పంత్ అందుబాటులోకి రానున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని మోదీ మీడియా సమావేశం ముగిసిన కొద్ది నిమిషాల్లోనే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన

భీతావహం, ఫారెస్ట్ రేంజర్ తలను కొరికి చంపేసిన పెద్దపులి

Rain Alert: ఆంధ్రప్రదేశ్- తెలంగాణల్లో రానున్న మూడు రోజుల్లో వర్షాలు

Andhra Pradesh: భారత్-పాక్ ఉద్రిక్తతలు.. ఏపీ సర్కారు చర్యలు

భారత రక్షణ వ్యవస్థ... అలనాటి ఆస్ట్రేలియా బౌలర్లలా ఉంది : డీజీఎంవో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో హీరో నాగార్జున సందడి!

Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

తర్వాతి కథనం
Show comments