Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పరుగుతో పాకిస్తాన్ సెమీస్ ఆశ ఆవిరి... ఇంక ఇంటికెళ్లొచ్చు... న్యూజీలాండ్ కన్ఫర్మ్

Webdunia
శుక్రవారం, 5 జులై 2019 (19:46 IST)
పాపం సర్ఫరాజ్ అనుకున్నది జరగలేదు. 500 పరుగులు చేయాలనుకున్నప్పటికీ కేవలం 315 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ జట్టును 7 పరుగులకే ఔట్ చేయాల్సిన పరిస్థితి. వాళ్లు చిచ్చరపిడుగుల్లా ఒక్క వికెట్ కూడా చేజార్చుకోకుండా ప్రస్తుతం 5 ఓవర్లకి 22 పగులు చేశారు. నిజానికి పాకిస్తాన్ ఆశలు 2వ ఓవర్లోనే ఎగిరిపోయాయి. ఇక ఏదో ఆడాలి కనుక ఆడుతున్నారు.
 
పాకిస్తాన్ పరిస్థితి ఇలా దిగజారిపోవడంతో సెమీ ఫైనల్లో బెర్తును న్యూజీలాండ్ కన్ఫర్మ్ చేసుకుంది. ఐతే న్యూజీలాండ్ జట్టుకి ప్రత్యర్థి ఇండియానా లేదంటే ఆస్ట్రేలియానా అన్నది తేలాల్సి వుంది. ఆస్ట్రేలియా, భారత్ ఇంకా చెరో ఒక మ్యాచ్ ఆడాల్సి వుంది. దీన్నిబట్టి ఎవరు ఎవరితో ఆడుతారన్నది తెలుస్తుంది. ఇకపోతే తమతమ మ్యాచులు ముగిశాక తమ దేశాలకు వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కేయడమే మిగిలి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

సోనియా గాంధీకి ఏమైంది... వైద్యుల పర్యవేక్షణలో చికిత్స!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

తర్వాతి కథనం
Show comments