Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పరుగుతో పాకిస్తాన్ సెమీస్ ఆశ ఆవిరి... ఇంక ఇంటికెళ్లొచ్చు... న్యూజీలాండ్ కన్ఫర్మ్

Webdunia
శుక్రవారం, 5 జులై 2019 (19:46 IST)
పాపం సర్ఫరాజ్ అనుకున్నది జరగలేదు. 500 పరుగులు చేయాలనుకున్నప్పటికీ కేవలం 315 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ జట్టును 7 పరుగులకే ఔట్ చేయాల్సిన పరిస్థితి. వాళ్లు చిచ్చరపిడుగుల్లా ఒక్క వికెట్ కూడా చేజార్చుకోకుండా ప్రస్తుతం 5 ఓవర్లకి 22 పగులు చేశారు. నిజానికి పాకిస్తాన్ ఆశలు 2వ ఓవర్లోనే ఎగిరిపోయాయి. ఇక ఏదో ఆడాలి కనుక ఆడుతున్నారు.
 
పాకిస్తాన్ పరిస్థితి ఇలా దిగజారిపోవడంతో సెమీ ఫైనల్లో బెర్తును న్యూజీలాండ్ కన్ఫర్మ్ చేసుకుంది. ఐతే న్యూజీలాండ్ జట్టుకి ప్రత్యర్థి ఇండియానా లేదంటే ఆస్ట్రేలియానా అన్నది తేలాల్సి వుంది. ఆస్ట్రేలియా, భారత్ ఇంకా చెరో ఒక మ్యాచ్ ఆడాల్సి వుంది. దీన్నిబట్టి ఎవరు ఎవరితో ఆడుతారన్నది తెలుస్తుంది. ఇకపోతే తమతమ మ్యాచులు ముగిశాక తమ దేశాలకు వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కేయడమే మిగిలి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

క్షేమంగా ఇంటికి చేరుకున్న మార్క్.. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన అన్నా లెజినోవా

ప్రియురాలి భర్తను చంపేందుకు సుపారీ గ్యాంగ్‌తో కుట్ర... చివరకు...

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

తర్వాతి కథనం
Show comments