Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచకప్ తొలి ఫైనల్- కివీస్ బ్యాటింగ్.. న్లో ఫ్లై జోన్

Webdunia
మంగళవారం, 9 జులై 2019 (14:43 IST)
ప్రపంచ కప్‌లో భాగంగా తొలి సెమీఫైనల్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుతుంది.


ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోని భారత్‌.. నాలుగో స్థానంలోని న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
 
ఇకపోతే.. శ‌నివారం శ్రీలంక‌తో మ్యాచ్ సంద‌ర్భంగా బ్రాడ్‌ఫోర్ట్ జోన్‌లో ఓ ఎయిర్‌క్రాఫ్ట్ బ్యాన‌ర్ల‌తో ప‌దేప‌దే చ‌క్క‌ర్లు కొట్టింది. ఇండియా స్టాప్ మాబ్ లించింగ్‌, జ‌స్టిస్ ఫ‌ర్ క‌శ్మీర్ అన్న బ్యాన‌ర్ల‌తో ఆ విమానం మాంచెస్ట‌ర్ గ‌గ‌న‌త‌లంలో విహ‌రించింది.
 
ఈ ఘ‌ట‌న ప‌ట్ల ఆందోళ‌న‌కు గురైన ఐసీసీ ఇవాళ ఆ స్టేడియంలో ప్రాంతంలో నో ఫ్లై జోన్ ఆదేశాలు జారీ చేసింది. తొలి సెమీఫైన‌ల్ జ‌ర‌గ‌నున్న‌ నేప‌థ్యంలో ఆ ప్రాంతాన్ని నో ఫ్లై జోన్‌గా ప్ర‌క‌టించారు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఓ లేఖ‌లో ఈ విష‌యాన్ని బీసీసీఐకి చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments