Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ టెస్ట్ ఛాంపియన్... పాయింట్ల పట్టికలో భారత్ స్థానమేంటి?

Webdunia
సోమవారం, 2 మార్చి 2020 (17:02 IST)
ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ టోర్నీలో భాగంగా భారత్ తొలిసారి టెస్ట్ సిరీస్ ఓటమిని చవిచూసింది. పైగా, గత దశాబ్దకాలంలో టెస్ట్ సిరీస్‌లో వైట్ వాష్ కావడం ఇదే తొలిసారి. ఇలాంటి చెత్త రికార్డు గతంలో నమోదు కాలేదు. మరోవైపు, ఈ వైట్ వాష్ తర్వాత ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు పాయింట్ల పట్టికలో ఏకంగా మూడో స్థానానికి ఎకబాకింది. కివీస్ ఖాతాలో 180 పాయింట్లు చేరాయి. అలాగే, భారత్ మాత్రం తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ప్రస్తుతం టీమిండియా ఖాతాలో 360 పాయింట్లు ఉండగా, రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా 64 పాయింట్లు భారత్ కంటే తక్కువగా ఉన్నాయి. 
 
కాగా, న్యూజిలాండ్ జట్టు 60 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండేది. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో 80 పాయింట్లను రాబట్టుకుంది. ఇపుడు భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ ద్వారా 60 పాయింట్లను సంపాదించుకోవడంతో కివీస్ ఖాతాలో 180 పాయింట్లు చేరాయి. ఫలితంగా ఏకంగా మూడు స్థానాలు ఎగబాకింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vizag Yoga : ఆర్కే బీచ్‌లో 3.01 లక్షల మందితో కామన్ యోగ-గిన్నిస్ రికార్డ్

నాకు తెలియదు, నాకు గుర్తులేదు: అమరావతి మహిళలపై మురికి వ్యాఖ్యలు చేసిన కృష్ణం రాజు ఆన్సర్స్

జర్నలిస్ట్ కృష్ణంరాజు బ్యాంకు ఖాతాల్లోకి భారీగా డబ్బు : నాకేం తెలియదంటున్న నిందితుడు..

Telangana : పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ వల్ల తెలంగాణ ఇబ్బందా?

ఆ నీళ్ళు రాజస్థాన్‌కు మళ్లిస్తాం.. పాక్ గొంతు ఎండాల్సిందే : అమిత్ షా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments