Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబర్‌ 15న భారత్​​-పాకిస్థాన్ మ్యాచ్-ఉప్పల్‌లో నో

Webdunia
సోమవారం, 12 జూన్ 2023 (15:35 IST)
భారత్​​-పాకిస్థాన్​ మ్యాచ్‌ చెన్నై వేదికగా అక్టోబర్‌ 15న జరగనున్నట్లు తెలిసింది. తొలుత అహ్మదాబాద్ వేదికగా ఈ హైవోల్టేజ్ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ భావించింది. 
 
మరోవైపు పాకిస్థాన్​ క్రికెట్‌ బోర్డు కూడా తమ జట్టు అహ్మదాబాద్‌ వేదికగా ఆడేందుకు సముఖత చూపలేదని చెప్పడంతో నిర్ణయం మార్చుకున్నట్లు తెలిసింది.
 
వన్డే ప్రపంచ కప్‌ కోసం బీసీసీఐ షార్ట్‌ లిస్ట్​ చేసిన వేదికల లిస్ట్​లో హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియం ఒక్కటి. అయితే ఉప్పల్‌లో మాత్రం టీమిండియా ఆడే అవకాశాలు లేవు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

తర్వాతి కథనం
Show comments