Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబర్‌ 15న భారత్​​-పాకిస్థాన్ మ్యాచ్-ఉప్పల్‌లో నో

Webdunia
సోమవారం, 12 జూన్ 2023 (15:35 IST)
భారత్​​-పాకిస్థాన్​ మ్యాచ్‌ చెన్నై వేదికగా అక్టోబర్‌ 15న జరగనున్నట్లు తెలిసింది. తొలుత అహ్మదాబాద్ వేదికగా ఈ హైవోల్టేజ్ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ భావించింది. 
 
మరోవైపు పాకిస్థాన్​ క్రికెట్‌ బోర్డు కూడా తమ జట్టు అహ్మదాబాద్‌ వేదికగా ఆడేందుకు సముఖత చూపలేదని చెప్పడంతో నిర్ణయం మార్చుకున్నట్లు తెలిసింది.
 
వన్డే ప్రపంచ కప్‌ కోసం బీసీసీఐ షార్ట్‌ లిస్ట్​ చేసిన వేదికల లిస్ట్​లో హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియం ఒక్కటి. అయితే ఉప్పల్‌లో మాత్రం టీమిండియా ఆడే అవకాశాలు లేవు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వందేభారత్ రైలులో విండో సీటు ఇవ్వలేదని పిచ్చకొట్టుడు కొట్టిన ఎమ్మెల్యే మనుషులు, రక్తం కారింది

అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్.. ఇజ్రాయెల్‌కు మద్దతిస్తే అంతు చూస్తాం...

Rain forecast- నైరుతి రుతుపవనాల ప్రభావం- తెలంగాణ అంతటా వర్షాలు

బీజేపీ అంటేనే ఓ లంగా పార్టీ : బీజేపీ ఎంపీ సోదరుడు ధర్మపురి సంజయ్ (Video)

రోజా ఇంటికెళ్లి కేసీఆర్ రొయ్యల పులుసు తిన్నారు.. జగన్‌తో కేసీఆర్‌కు అంత స్నేహమా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తర్వాతి కథనం
Show comments