Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ ఒక్కడే ప్రపంచ కప్ గెలిచాడా? హర్భజన్ సింగ్

Webdunia
సోమవారం, 12 జూన్ 2023 (12:28 IST)
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఒక్కడే మైదానంలో ఆడి ప్రపంచకప్ గెలిచాడా అని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశ్నించారు. 2007లో ఒంటరిగా ఆడుతూ టీ20 ప్రపంచకప్ గెలిచిన ఏకైక యువ ఆటగాడు ధోనీ? మరో పది మంది ఆటగాళ్లు జట్టులో ఆడట్లేదా? ప్రతి ప్రపంచకప్‌లోనూ ధోనీ ఒక్కడే బరిలోకి దిగి కప్ గెలిచాడా.. అంటూ వరుస ప్రశ్నలు గుప్పించాడు భజ్జీ. 
 
ఆస్ట్రేలియా లేదా మరేదైనా ప్రపంచ కప్ గెలిస్తే, ఆ దేశం గెలిచిందంటారు. అయితే భారత్ గెలిస్తే మాత్రం ధోనీ విజయంగా భావిస్తారు. గెలుపు ఓటమి మొత్తం జట్టుకే చెందుతుందని హర్భజన్ సింగ్ అన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్ విజయం ధోనీ వల్లే సాధ్యమైందని ట్విట్టర్‌లో పోస్ట్‌లు చేస్తున్న చాలా మందికి హర్భజన్ సింగ్ ఈ వ్యాఖ్యలతో సమాధానం ఇవ్వడం గమనార్హం. 
 
కెప్టెన్ అయిన 48 గంటల్లోనే టీ20 వరల్డ్ కప్ గెలిచాడు అంటూ ధోనీపై ట్విట్టర్‌లో వస్తున్న వ్యాఖ్యలపై భజ్జీ ఫైర్ అయ్యాడనే చెప్పాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

కాంగ్రెస్ పార్టీని చీల్చేందుకు మోడీ సర్కారు కుట్ర : మల్లికార్జున ఖర్గే

దోషి అని తేలితే ఉరి తీయండి.. సోనమ్ సోదరుడు

మహిళలు గౌరవంగా, ఆరోగ్యంగా జీవించాలనేది నా కోరిక : ఉపాస‌న కామినేని కొణిదెల

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments