Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్‌తో మ్యాచ్.. గాయంతో హార్దిక్ పాండ్యా డౌటే..

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2023 (14:15 IST)
ఐసీసీ ప్రపంచ క్రికెట్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. వన్డే ర్యాంకింగ్స్ జాబితాలో భారత్ అగ్రస్థానంలో వుంది. తాజాగా ఇంగ్లండ్‌తో భారత్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా దూరం కానున్నట్లు తెలుస్తోంది. 
 
బంగ్లాదేశ్‌-భారత్‌ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా చీలమండకు గాయం కావడంతో హార్దిక్ పాండ్యా కివీస్‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నాడు. ఈ గాయం నుంచి హార్దిక్ ఇంకా పూర్తి కోలుకోలేదని తెలుస్తోంది. 
 
ఫలితంగా వచ్చే ఆదివారం (అక్టోబర్ 29) భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే మ్యాచ్‌కు హార్దిక్ అందుబాటులో వుండబోయేది లేదని తెలుస్తోంది. అయితే నవంబర్ 2, నవంబర్ 5 తేదీల్లో జరిగే మ్యాచ్‌లకు హార్దిక్ అందుబాటులోకి వచ్చే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో చైన్ స్నాచింగ్‌ల్లా మొబైల్ స్నాచింగ్‌- నలుగురి అరెస్ట్

బాబూ గారూ రండి.. మాట్లాడుకుందాం... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

భోలే బాబా ఎవరు... సామాజిక మాధ్యమాలకు దూరంగా వుంటారట!

హత్రాస్ తొక్కిసలాట.. 116కి చేరిన మృతుల సంఖ్య.. ఒకేసారి అందరూ..?

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి.. లేకుంటే ఆ పని చేయండి..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

తర్వాతి కథనం
Show comments