Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంత్‌ను పూచికపుల్లలా పక్కన పెట్టేశారు... ఎందుకని?

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (18:30 IST)
రిషబ్ పంత్‌కు ప్రపంచకప్ పోటీల్లో స్థానం లభిస్తుందని అందరూ అనుకున్నారు. ఐతే అతడిని సెలక్టర్లు పూచిక పుల్లలా తీసి పక్కన పెట్టేశారు. ఇలా ఎందుకు జరిగింది? కారణాలు ఏమిటి?
 
రిషబ్ పంత్ టెస్టుల్లో ఫర్వాలేదనిపించినా పొట్టి క్రికెట్లో మాత్రం ఫెయిలవుతున్నాడని సెలక్టర్లు భావించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్న టీ-20 మ్యాచుల్లో పంత్ ఆటతీరు అద్భుతంగా ఏమీలేదు. ఏదో ఆడాడు అంటే... ఆడినట్లు అనిపిస్తున్నాడు. మరోవైపు కీపర్‌గా ఇంకా అతడు కుదురుకోవాల్సినది చాలానే వుందన్న భావనలో వున్నట్లు తెలుస్తోంది.
 
రిషబ్ పంత్‌తో దినేష్ కార్తీక్‌ను పోల్చినప్పుడు కార్తీక్ బెటర్ ఆఫ్షన్ అని అంతా భావించినట్లు అర్థమవుతుంది. కీలక సమయాల్లో దినేష్ కార్తీక్ ఎలాంటి తొట్రుపాటు లేకుండా నిలకడగా ఆడటం అతడికి ప్లస్ పాయింట్ అయ్యింది. ఇంకా కీపింగ్ చేయడంలోనూ దినేష్ కార్తీక్ - రిషబ్ పంత్ అన్నప్పుడు కార్తీక్‌కే అంతా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద వెంట్రుకవాసిలో పంత్ అవకాశాన్ని కోల్పోయాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

పట్టుబట్టిమరీ పహల్గాంలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న జంట... (Video)

తిరువనంతపురం ఎయిర్‌పోర్టును పేల్చేస్తాం : బాంబు బెదిరింపు

ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జిల్లా కలెక్టర్ భార్య!!

కాశ్మీర్‌లో నేలమట్టం అవుతున్న ఉగ్రవాదుల స్థావరాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

తర్వాతి కథనం
Show comments