Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడో ట్వంటీ20లో ఎందుకు ఓడిపోయారో వివరించిన కోహ్లీ!

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2020 (16:03 IST)
ఆస్ట్రేలియా గడ్డపై పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టు మంగళవారం జరిగిన మూడో ట్వంటీ20 మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన కోహ్లీ ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దీంతో బరిలోకి దిగిన ఆసీస్ ఆటగాళ్లు రెచ్చిపోయి, నిర్ణీత 20 ఓవర్లలో 186 పరుగులు చేశారు. 
 
ఆ తర్వాత 187 పరుగుల లక్ష్యఛేదన కోసం బరిలోకి దిగిన కోహ్లీ సేన 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ విజయంతో ఆసీస్ గడ్డపై టీ20 సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేయకుండా ఆస్ట్రేలియా 2-1 తేడాతో అడ్డుకుంది. 
 
ఈ ఓటమికి గల కారణాలను మ్యాచ్ అనతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ వివరించారు. మిడిల్ ఓవర్లతో తమ బ్యాటింగ్ ఆశించిన స్థాయిలో లేదన్నాడు. ఇదే తాము ఓడిపోవడానికి ఇదే కారణమన్నాడు. 
 
హార్ధిక్ పాండ్యా ఆడుతున్నప్పుడు ఒకనొక సమయంలో తాము గెలుస్తామని అనుకున్నామని చెప్పాడు. మిడిల్ ఓవర్లలో ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోయామని తెలిపాడు. 

సంబంధిత వార్తలు

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments