Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడో ట్వంటీ20లో ఎందుకు ఓడిపోయారో వివరించిన కోహ్లీ!

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2020 (16:03 IST)
ఆస్ట్రేలియా గడ్డపై పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టు మంగళవారం జరిగిన మూడో ట్వంటీ20 మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన కోహ్లీ ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దీంతో బరిలోకి దిగిన ఆసీస్ ఆటగాళ్లు రెచ్చిపోయి, నిర్ణీత 20 ఓవర్లలో 186 పరుగులు చేశారు. 
 
ఆ తర్వాత 187 పరుగుల లక్ష్యఛేదన కోసం బరిలోకి దిగిన కోహ్లీ సేన 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ విజయంతో ఆసీస్ గడ్డపై టీ20 సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేయకుండా ఆస్ట్రేలియా 2-1 తేడాతో అడ్డుకుంది. 
 
ఈ ఓటమికి గల కారణాలను మ్యాచ్ అనతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ వివరించారు. మిడిల్ ఓవర్లతో తమ బ్యాటింగ్ ఆశించిన స్థాయిలో లేదన్నాడు. ఇదే తాము ఓడిపోవడానికి ఇదే కారణమన్నాడు. 
 
హార్ధిక్ పాండ్యా ఆడుతున్నప్పుడు ఒకనొక సమయంలో తాము గెలుస్తామని అనుకున్నామని చెప్పాడు. మిడిల్ ఓవర్లలో ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోయామని తెలిపాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

వారం రోజుల్లో ఏపీ పదవ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలు

వడదెబ్బను రాష్ట్ర విపత్తుగా ప్రకటిస్తూ తెలంగాణ ఉత్తర్వులు

వర్షిణిని పెళ్లాడిన లేడీ అఘోరి - వీడియో ఇదిగో...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

తర్వాతి కథనం
Show comments