Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడో ట్వంటీ20లో ఎందుకు ఓడిపోయారో వివరించిన కోహ్లీ!

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2020 (16:03 IST)
ఆస్ట్రేలియా గడ్డపై పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టు మంగళవారం జరిగిన మూడో ట్వంటీ20 మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన కోహ్లీ ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దీంతో బరిలోకి దిగిన ఆసీస్ ఆటగాళ్లు రెచ్చిపోయి, నిర్ణీత 20 ఓవర్లలో 186 పరుగులు చేశారు. 
 
ఆ తర్వాత 187 పరుగుల లక్ష్యఛేదన కోసం బరిలోకి దిగిన కోహ్లీ సేన 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ విజయంతో ఆసీస్ గడ్డపై టీ20 సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేయకుండా ఆస్ట్రేలియా 2-1 తేడాతో అడ్డుకుంది. 
 
ఈ ఓటమికి గల కారణాలను మ్యాచ్ అనతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ వివరించారు. మిడిల్ ఓవర్లతో తమ బ్యాటింగ్ ఆశించిన స్థాయిలో లేదన్నాడు. ఇదే తాము ఓడిపోవడానికి ఇదే కారణమన్నాడు. 
 
హార్ధిక్ పాండ్యా ఆడుతున్నప్పుడు ఒకనొక సమయంలో తాము గెలుస్తామని అనుకున్నామని చెప్పాడు. మిడిల్ ఓవర్లలో ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోయామని తెలిపాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

తర్వాతి కథనం
Show comments