నువ్వు నన్ను అడుగుతున్నావా.. లేకుంటే చెప్తున్నావా-ధోనీ

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (15:05 IST)
మాజీ భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తనతో సెల్ఫీ దిగిన అభిమానితో సెటైర్లు విసిరాడు. కెప్టెన్‌ పదవి నుంచి తొలగినప్పటికీ.. ఫ్యాన్స్‌ను ఏమాత్రం తగ్గించుకోవట్లేదు. తాజాగా సింగర్ రాహుల్ వైద్య ట్విట్టర్లో పోస్టు చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వైద్య ఆ వీడియో ''సార్.. ఎన్నిసార్లు మీతో సెల్ఫీతో క్లిక్‌లు తీసుకున్నా.. నాకు తొలిసారి దిగిన ఫోటోలా వుంది'' అన్నాడు. 
 
అందుకు ధోనీ కూడా సెటైర్‌గా బదులిచ్చాడు. ''నువ్వు నన్ను అడుగుతున్నావా.. లేకుంటే చెప్తున్నావా'' అన్నాడు. కాగా ధోనీ ఇటీవల ముంబైలో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడాడు. బుధవారం (నవంబర్ 21)న ముంబైలో బాలీవుడ్ నటులు రణ్‌బీర్, అభిషేక్ జట్టుతో కలిశాడు. ధోనీ, అభిషేక్ కో-ఓనర్లుగా చెన్నైయిన్ ఎఫ్సీ అనే ఫుట్ బాల్ టీమ్‌కు వ్యవహరిస్తున్నారు. అలాగే రణ్ బీర్ ముంబై సిటీ ఎఫ్‌సీకి ఓనర్‌గా వ్యవహరిస్తున్నాడు. 
 
ధోనీ 2014లో టెస్టుల నుంచి తప్పుకున్నాడు. ధోనీ కెప్టెన్సీలో భారత్ ట్వంటీ-20 ప్రపంచ కప్ (2007), వన్డే వరల్డ్ కప్ (2011)లను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇంకా 2013లో ఇంగ్లండ్‌లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన టీమిండియా జట్టుకు మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీపై ఎగ్జిట్స్ పోల్స్ ఏం చెప్తున్నాయ్!

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌ ఓట్ల లెక్కింపు: 34 కీలక కేంద్రాల్లో 60శాతం ఓట్లు.. గెలుపు ఎవరికి?

హైదరాబాద్ ఐటీ కారిడార్లలో మోనో రైలు.. రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు.. పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు.. 8 గంటలకు ప్రారంభం

ఏబీసీ క్లీన్‌టెక్, యాక్సిస్ ఎనర్జీతో రూ. 1,10,250 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments