Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ ట్వంటీ-20.. ఇంగ్లండ్‌పై ప్రతీకారానికి భారత మహిళల జట్టు సై

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (12:50 IST)
వరల్డ్ ట్వంటీ-20లో భారత మహిళల జట్టు అదరగొట్టేస్తోంది. ఈ జట్టు గ్రూప్ స్థాయిలో అదరగొట్టి.. సెమీఫైనల్లోకి చేరింది. ఇక శుక్రవారం జరిగే సెమీఫైనల్‌లో ఇంగ్లండ్ టీమిండియాతో తలపడనుంది. గత ఏడాది ప్రపంచ కప్‌ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓడింది. ఇందుకు బదులు ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. 
 
ఇక చివరి వీగ్ మ్యాచ్‌లో ఛాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత మహిళల జట్టు అదే జోరును కొనసాగించాలనుకుంటుంది. టీమిండియా ప్రధానంగా బ్యాటింగ్‌పైనే ఆశలు పెట్టుకుంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించింది. ఇదే తరహాలో ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లోనూ హర్మన్ అదరగొట్టేందుకు సిద్ధంగా వుంది. 
 
కాగా ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న భారత్ .. పటిష్ట ఇంగ్లండ్‌ల మధ్య రసవత్తర పోరు జరిగే అవకాశం వుంది. తొలి సెమీస్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్, మూడుసార్లు విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. గ్రూప్-ఎలో అజేయంగా సెమీఫైనల్‌కు చేరిన వెస్టిండీస్‌ టైటిల్ నిలబెట్టుకోవాలనే కసితో వుంది. మరో సెమీఫైనల్‌లో భారత్-ఇంగ్లండ్ పోటీపడనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

క్రమశిక్షణ పేరుతో రెండో తరగతి విద్యార్థినితో.. 100 గుంజీలు తీయించిన టీచర్‌

ఓట్ల చోరులను ఎన్నికల సంఘం కాపాడుతోంది : ఖర్గే

ప్రశాంతంగా ముగిసిన గణేశ్ నిమజ్జనం : సీఎం రేవంత్ ప్రశంసలు

ఏసీ గదుల్లో కూర్చొని అమరావతిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు : మంత్రి నారాయణ

దంపతులను ఇంట్లో నుంచి లాక్కొచ్చి కొట్టి చంపేశారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిష్కింధపురి కోసం రెండు కోట్లతో సెట్, రేడియో వాయిస్ చుట్టూ జరిగే కథ : సాహు గారపాటి

Naresh: నాగ చైతన్య క్లాప్ తో నరేష్65 చిత్రం పూజా కార్యక్రమాలు

సైమా అవార్డ్స్ చిత్రం కల్కి, నటుడు అల్లు అర్జున్, క్రిటిక్స్ తేజ సజ్జా, సుకుమార్, ప్రశాంత్ వర్మ

Karthik: పురాణాల కథకు కల్పితమే మిరాయ్, కార్వాన్ లేకుండా షూట్ చేశాం : కార్తీక్ ఘట్టమనేని

రూ.9 కోట్ల బ‌డ్జెట్‌కు రూ.24.5 కోట్లు సాధించిన‌ కమిటీ కుర్రోళ్లు కు రెండు సైమా అవార్డులు

తర్వాతి కథనం
Show comments