రవీంద్ర జడేజాకు గాయం.. టీ-20 సిరీస్‌కు దూరం..

Webdunia
శనివారం, 5 డిశెంబరు 2020 (12:50 IST)
భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు గాయం ఏర్పడింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌‌కు అతను దూరం అయినట్లు బీసీసీఐ తెలిపింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జడేజాకు గాయం అయింది. దాంతో అతని స్థానంలో యుజ్‌వేంద్ర చాహల్ జట్టులో చేరాడు. కానీ మిగిలిన రెండ్లు మ్యాచ్‌లలో రవీంద్ర జడేజా స్థానంలో ఫాస్ట్ బౌలర్ శార్దుల్ ఠాకూర్ ఆడనున్నట్లు బీసీసీఐ తెలిపింది.
 
మెడికల్ టీం ఇన్నింగ్స్ విరామ సమయంలో డ్రెస్సింగ్ రూంలో జడేజాను పరీక్షించింది అని... టెస్ట్ సిరీస్‌కు అతను అందుబాటులో ఉండాలి కాబట్టి అతను ఈ పొట్టి ఫార్మాట్‌లో ఇక ఆడాడు అని బీసీసీఐ ప్రకటించింది. అయితే ఆసీస్ భారత్ గెలిచిన చివరి వన్డే అలాగే మొదటి టీ20 మ్యాచ్‌లో జడేజా కీలక పాత్ర పోషించాడు. కీలక సమయంలో బ్యాట్‌తో జట్టును ఆదుకున్నాడు. ఇక ఈ రెండు జట్ల మధ్య ఆదివారం రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆన్‌‍లైన్‌లో రేటింగ్ ఇస్తే డబ్బులు వస్తాయన్న ఆశ.... ఏకంగా రూ.54 లక్షలు గోవిందా

కోల్డ్‌రిఫ్ వివాదంలో కీలక మలుపు : దగ్గుమందు తయారీ కంపెనీ యజమాని అరెస్టు

నిద్రిస్తున్న భర్త సలసల కాగే నూనె పోసిన భార్య

నా కుమార్తెకు విషపు సూది వేసి చంపేశారు.. ఓ తండ్రి ఫిర్యాదు

ప్రేమ పేరుతో ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

తర్వాతి కథనం
Show comments