Webdunia - Bharat's app for daily news and videos

Install App

Virat Kohli: ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్- విరుష్క వీడియో వైరల్ (video)

సెల్వి
బుధవారం, 5 మార్చి 2025 (15:14 IST)
Virat Kohli
దుబాయ్‌లో ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ అద్భుతమైన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు రికార్డుల పంట పండించారు. విరాట్ కోహ్లీ కొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
 
ఆస్ట్రేలియా నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకుంది. విరాట్ కోహ్లీ 84 పరుగులు సాధించి కీలక పాత్ర పోషించాడు. అతనికి అక్షర్ పటేల్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మలు మంచి మద్దతు ఇచ్చారు, వీరంతా జట్టు విజయానికి దోహదపడ్డారు. 
 
కెఎల్ రాహుల్ అద్భుతమైన సిక్స్‌తో భారత్ సులభంగా గెలుపును నమోదు చేసుకుంది. ఈ విజయం తరువాత, భారత ఆటగాళ్ళు, సహాయక సిబ్బంది డ్రెస్సింగ్ రూమ్ లోపల వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ క్రమంలో విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలోకి పరిగెత్తగా... బౌండరీ లైన్ దగ్గర నిలబడి, అతను స్టాండ్స్ వైపు తన భార్య అనుష్క శర్మను కోహ్లీ చూశాడు. అనుష్క అతని కోసం చప్పట్లు కొడుతూ, ఉత్సాహపరిచింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments