ప్యారిస్‌లో విహరిస్తున్న విరుష్క దంపతులు

Webdunia
బుధవారం, 20 జులై 2022 (11:03 IST)
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య అనుష్కలు ప్యారిస్‌లో విహరిస్తున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భారత జట్టులో సభ్యుడైన విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే, ఆయన మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన భార్యతో కలిసి ప్యారిస్‌లో చక్కర్లు కొడుతున్నారు. 
 
తన భార్య అనుష్క, కుమార్తె, వామికతో కలిసి ఆయన లండన్ నుంచి ప్యారిస్‌కు చేరుకున్నాడు. ఈ విషయాన్ని అనుష్క శర్మ తన ఇన్‌స్టాఖాతా ద్వారా బహిర్గతం చేసింది. "హలో ప్యారిస్" అనే క్యాప్షన్‌తో హోటల్ గది ఫోటను ఆమె షేర్ చేశారు. క్రికెట్‌కు కాస్త విరామం ఇచ్చిన తర్వాత కోహ్లీ తన కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపేందుకు ప్యారిస్‌కు ప్లాన్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

విధుల్లో వున్న ప్రభుత్వ అధికారులపై దాడి చేస్తే అంతే సంగతులు.. సజ్జనార్

సినీ నటి ప్రత్యూష కేసు .. ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

తర్వాతి కథనం
Show comments