Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్యారిస్‌లో విహరిస్తున్న విరుష్క దంపతులు

Webdunia
బుధవారం, 20 జులై 2022 (11:03 IST)
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య అనుష్కలు ప్యారిస్‌లో విహరిస్తున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భారత జట్టులో సభ్యుడైన విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే, ఆయన మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన భార్యతో కలిసి ప్యారిస్‌లో చక్కర్లు కొడుతున్నారు. 
 
తన భార్య అనుష్క, కుమార్తె, వామికతో కలిసి ఆయన లండన్ నుంచి ప్యారిస్‌కు చేరుకున్నాడు. ఈ విషయాన్ని అనుష్క శర్మ తన ఇన్‌స్టాఖాతా ద్వారా బహిర్గతం చేసింది. "హలో ప్యారిస్" అనే క్యాప్షన్‌తో హోటల్ గది ఫోటను ఆమె షేర్ చేశారు. క్రికెట్‌కు కాస్త విరామం ఇచ్చిన తర్వాత కోహ్లీ తన కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపేందుకు ప్యారిస్‌కు ప్లాన్ చేశారు. 

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments