Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీ అదుర్స్.. 50 టెస్టులకు కెప్టెన్‌గా రికార్డు.. అయినా ధోనీనే టాప్ (video)

Webdunia
గురువారం, 10 అక్టోబరు 2019 (12:19 IST)
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 50 టెస్టు మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించిన భారత రెండో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు 49 టెస్టు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డు సృష్టించగా.. ఆ రికార్డును కోహ్లీ 50 టెస్టు మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించడం ద్వారా అధిగమించాడు.
 
అయితే అత్యధిక టెస్టు మ్యాచ్‌లకు కెప్టెన్సీ సారథ్యం వహించిన కెప్టెన్‌గా టీమిండియా కెప్టెన్ ధోనీ (60 టెస్టులతో) అగ్రస్థానంలో వున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్-దక్షిణాఫ్రికాల మధ్య రెండో టెస్టు మ్యాచ్‌తో  కోహ్లీ 50 టెస్టు మ్యాచ్‌లకు సారథ్యం వహించిన కెప్టెన్‌గా రికార్డు సాధించాడు.
 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments