Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ వ్యవస్థాపకుడుకి షాకిచ్చిన వనాటు దేశం... ఎలా?

ఠాగూర్
సోమవారం, 10 మార్చి 2025 (11:45 IST)
క్రికెట్ ప్రపంచంలో అత్యంత సంపన్న క్రికెట్ పోటీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు లలిత్ మోడీకి వనాటు దేశం తేరుకోలేని షాకిచ్చింది. లలిత్ మోడీకి ఇచ్చిన పౌరసత్వాన్ని రద్దు చేయాలని వనాటు దేశ ప్రధాని జోథం నపాట్ ఆదేశించారు. ఈ మేరకు పనాటు దేశ పౌరసత్వ కమిషన్‌కు ఆదేశాలు జారీ చేశారు. 
 
దరఖాస్తు సమయంలో నిర్వహించిన ఇంటర్ పోల్ స్క్రీనింగ్‌లతో సహా అన్ని ప్రామాణిక నేపథ్య తనిఖీలలో లలిత్ మోడీపై ఎలాంటి నేరారోపణలు లేవని తేలింది. అయితే గత 24 గంటల్లో ఆయనపై హెచ్చరికల నోటీసు జారీ చేయాలని భారత అధికారులు ఇంటర్‌పోల్‌కు రెండుసార్లు అభ్యర్థనులు చేయడం జరిగింది. 
 
అయితే, తగిన ఆధారాలు లేనందువల్ల వారి అభ్యర్థనలను ఇంటర్ పోల్ తిరస్కరించింది. పనాటు పౌరసత్వం పొందడానికి చట్టబద్ధమైన కారణాలు ఉండాలి. స్వదేశంలో దర్యాప్తునకు తప్పించుకోవడానికి అతడు వనాటు పౌరసత్వం తీసుకున్నట్టు తెలుస్తోంది. లలిత్ మోడీ చూపిన కారణం చట్టబద్ధంగా లేకపోవడంతో ఆయనకు జారీచేసిన పౌరసత్వం రద్దు చేయాలని నిర్ణయించుకున్నాం అని ప్రధాని జోథం నపాట్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతిలో ఎకరం రూ.20కోట్లు...

Indian Student: అమెరికాలో కూడా ఇలాంటి ఆటలా? భారతీయ విద్యార్థి అరెస్ట్

రాత్రి బోయ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది, తెల్లారేసరికి శవమై కనబడింది, ఏమైంది?

Madhya Pradesh: ఏకలవ్య స్కూల్ ప్రిన్సిపాల్, లైబ్రేరియన్‌.. ఇద్దరూ జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు..(video)

వీడి దుంపతెగ... లైవ్ కాన్సెర్ట్‌లోనే కానిచ్చేశాడు.. (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

తర్వాతి కథనం
Show comments