Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు మూడో వన్డే మ్యాచ్ : క్లీన్‌స్వీప్‌పై టీమిండియా గురి

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (09:51 IST)
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా శుక్రవారం భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఆఖరి వన్డే మ్యాచ్ జరుగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు జరిగిన రెండు వన్డేల్లో భారత్ విజయకేతనం ఎగురవేసిన విషయంతెల్సిందే. శుక్రవారం జరిగే చివరి వన్డేలోనూ గెలుపొంది 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకోవాలన్న తలంపులో ఉంది. 
 
ఈ మ్యాచ్ నామమాత్రమే కావడంతో రిజర్వ్ బెంచ్‌ ఆటగాళ్లకు అవకాశం కల్పించి, వారిని పరీక్షించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తుంది. మరోవైపు, కరోనా నుంచి కోలుకున్న స్టార్ ఆటగాడు శిఖర్ ధవాన్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడని కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించారు.
 
మరోవైపు, పర్యాటక వెస్టిండీస్ జట్టు బలంగా ఉన్నప్పటికీ బ్యాటింగ్ వైఫల్యాలు ఆ జట్టును ఎంతగానో వేధిస్తున్నాయి. ముఖ్యంగా, బ్యాటింగ్ సమస్య తీవ్రంగా ఉంది. అయినప్పటికీ ఈ మ్యాచ్‌లో గెలిచి తీరాలన్న కసితో కరేబియన్ కుర్రోళ్లు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments