Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు మూడో వన్డే మ్యాచ్ : క్లీన్‌స్వీప్‌పై టీమిండియా గురి

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (09:51 IST)
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా శుక్రవారం భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఆఖరి వన్డే మ్యాచ్ జరుగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు జరిగిన రెండు వన్డేల్లో భారత్ విజయకేతనం ఎగురవేసిన విషయంతెల్సిందే. శుక్రవారం జరిగే చివరి వన్డేలోనూ గెలుపొంది 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకోవాలన్న తలంపులో ఉంది. 
 
ఈ మ్యాచ్ నామమాత్రమే కావడంతో రిజర్వ్ బెంచ్‌ ఆటగాళ్లకు అవకాశం కల్పించి, వారిని పరీక్షించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తుంది. మరోవైపు, కరోనా నుంచి కోలుకున్న స్టార్ ఆటగాడు శిఖర్ ధవాన్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడని కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించారు.
 
మరోవైపు, పర్యాటక వెస్టిండీస్ జట్టు బలంగా ఉన్నప్పటికీ బ్యాటింగ్ వైఫల్యాలు ఆ జట్టును ఎంతగానో వేధిస్తున్నాయి. ముఖ్యంగా, బ్యాటింగ్ సమస్య తీవ్రంగా ఉంది. అయినప్పటికీ ఈ మ్యాచ్‌లో గెలిచి తీరాలన్న కసితో కరేబియన్ కుర్రోళ్లు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments