Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఆరేళ్లకు ఢోకా లేదు.. కోహ్లీ సేన ఉతికేయడం ఖాయం.. కుంబ్లే

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (13:25 IST)
ప్రపంచ క్రికెట్ రంగంలో వచ్చే ఆరేళ్లకు విరాట్ కోహ్లీ సేన ఆధిత్యం చెలాయిస్తుందని మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే వ్యాఖ్యానించాడు. ఇటీవల ఆసీస్ గడ్డపై నాలుగు టెస్టు మ్యాచ్‌లతో కూడిన సిరీస్‌ను గెలుచుకున్న టీమిండియా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది.


దీనిపై ప్రపంచ వ్యాప్తంగా కోహ్లీ సేనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. మాజీ కెప్టెన్ కుంబ్లే స్పందించాడు. కోహ్లీ నాయకత్వంలోని టీమిండియాను కొనియాడాడు. 
 
ఆసీస్ గడ్డపై టీమిండియా నెగ్గుతుందని ముందుగానే భావించాం. గణాంకాల మేర 2-1 తేడాతో కోహ్లీసేన సిరీస్‌ను నెగ్గింది. ఇందుకు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో టీమిండియా క్రికెటర్లు రాణించడమే కారణం.

ప్రస్తుతానికి మన టీమిండియా వచ్చే ఆరేళ్లకు ప్రపంచ క్రికెట్‌లో భారీ ఆధిక్యాన్ని కలిగివుంటుందని.. యంగ్ క్రికెటర్లు కూడా భారత జట్టులో భాగం అవుతారని కుంబ్లే వ్యాఖ్యానించాడు. తద్వారా భారత జట్టుకు మరింత బలం చేకూరుతుందని కుంబ్లే అభిప్రాయం వ్యక్తం చేశాడు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments