Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిడ్నీ థర్డ్ టీ20 : భారత్ టార్గెట్ 187 రన్స్

Webdunia
మంగళవారం, 8 డిశెంబరు 2020 (15:37 IST)
సిడ్నీలో జరుగుతున్న మూడో ట్వంటీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 186 పరుగులుచేసింది. ఫలితంగా భారత్ విజయం సాధించాలంటే 187 రన్స్ చేయాల్సివుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ వాడా, మ్యాక్స్‌వెల్‌లు రాణించిన విషయం తెల్సిందే. 
 
వాడా 53 బంతుల్లో రెండు సిక్స్‌లు, ఏడు ఫోర్ల సాయంత్రం 80 పరుగులు చేయగా, మ్యాక్స్‌వెల్ 36 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 54 పరుగులు చేశాడు. అలాగే, కెప్టెన్ ఆరోన్ ఫించ్ డకౌట్ కాగా, స్మిత్ 24, హెన్రిక్యూ 5, షార్ట్ 7, సామ్స్ 4 చొప్పున పరుగులు చేయగా, అదనపు పరుగుల రూపంలో 12 రన్స్ వచ్చాయి. ఫలితంగా 20 ఓవర్లలో 186 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీయగా, నటరాజన్, చావల్, ఠాకూర్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఈ పోలీసులందర్నీ బట్టలూడిదీసి నిలబెడతాం : పులివెందుల ఎమ్మెల్యే జగన్ వార్నింగ్ (Video)

పాపా అమ్మను కొట్టి ఉరివేశాడు.. రాయితో తలపై కొట్టాడు.. బొమ్మలు గీసి చూపించిన చిన్నారి..!!

డిసెంబర్ 22, 2032 యుగాంతం.. భూమిపైకి దూసుకొస్తున్న ఉల్క.. భారత్‌కు గండం!

కొత్త చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గుప్తా ఫ్యామిలీ నేపథ్యం ఏంటి?

నా దగ్గర కూడా ఆడియోలు వున్నాయి, కానీ వాటిని ఇలా లీక్ చేయను: కిరణ్ రాయల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

తర్వాతి కథనం
Show comments