Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిడ్నీ థర్డ్ టీ20 : భారత్ టార్గెట్ 187 రన్స్

Webdunia
మంగళవారం, 8 డిశెంబరు 2020 (15:37 IST)
సిడ్నీలో జరుగుతున్న మూడో ట్వంటీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 186 పరుగులుచేసింది. ఫలితంగా భారత్ విజయం సాధించాలంటే 187 రన్స్ చేయాల్సివుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ వాడా, మ్యాక్స్‌వెల్‌లు రాణించిన విషయం తెల్సిందే. 
 
వాడా 53 బంతుల్లో రెండు సిక్స్‌లు, ఏడు ఫోర్ల సాయంత్రం 80 పరుగులు చేయగా, మ్యాక్స్‌వెల్ 36 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 54 పరుగులు చేశాడు. అలాగే, కెప్టెన్ ఆరోన్ ఫించ్ డకౌట్ కాగా, స్మిత్ 24, హెన్రిక్యూ 5, షార్ట్ 7, సామ్స్ 4 చొప్పున పరుగులు చేయగా, అదనపు పరుగుల రూపంలో 12 రన్స్ వచ్చాయి. ఫలితంగా 20 ఓవర్లలో 186 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీయగా, నటరాజన్, చావల్, ఠాకూర్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

తర్వాతి కథనం
Show comments