Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకను సస్పెండ్ చేసిన ఐసీసీ

Webdunia
శుక్రవారం, 10 నవంబరు 2023 (23:28 IST)
మాజీ వన్డే, టీ20 ప్రపంచ ఛాంపియన్ శ్రీలంకను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సస్పెండ్ చేసింది. శ్రీలంక క్రికెట్ బోర్డులో ప్రభుత్వ జోక్యమే ఈ సస్పెన్షన్‌కు కారణమని తెలుస్తోంది.
 
జట్టు నిర్వహణ కోసం మాజీ ప్రపంచ కప్ విజేత కెప్టెన్ అర్జున రణతుంగ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల తాత్కాలిక బృందాన్ని కూడా ప్రభుత్వం నియమించింది. ఈ విషయాన్ని ఆ దేశ క్రీడా విభాగం అధికారికంగా ప్రకటించింది.
 
ఈ నేపథ్యంలో శ్రీలంక జట్టును ఐసీసీ సస్పెండ్ చేసింది. "ఐసీసీలో పూర్తికాల సభ్యుడైన శ్రీలంక క్రికెట్ బోర్డు నిబంధనలను ధిక్కరించి పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే గ్రాచికా బోర్డును సస్పెండ్ చేశాం. ఈ రోజు జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. శ్రీలంక క్రికెట్ బోర్డు వ్యవహారాలు స్వయం ప్రతిపత్తితో నిర్వహించాలి. అలాగే, ప్రభుత్వ జోక్యం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది" అని ఐసీసీ పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెజాన్ సామాజిక అభివృద్ధి: తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో 4వ మోడల్ స్కూల్‌ పునరుద్ధరణ

శత్రుత్వాన్ని తగ్గించుకోండి.. దౌత్యపరంగా పరిష్కరించుకోండి... మోడీ సూచన

ఎయిరిండియా విమానాన్ని పేల్చివేస్తాం : ఏఐ-114 బాంబు బెదిరింపు

సింగయ్య మృతి : పోలీసుల అదుపులో వైఎస్ జగన్ కారు డ్రైవర్

దామోదర రాజనర్సింహ పేరుతో సినిమా తీయాలనుకుంటున్నా : బాలకృష్ణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

తర్వాతి కథనం
Show comments