Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డు బద్ధలు - సఫారీ గడ్డపై కోహ్లీ ఘనత

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (13:28 IST)
భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్‌గా ఖ్యాతికెక్కిన సచిన్ చేసిన రికార్డులు ఒక్కొక్కటిగా బద్ధలైపోతున్నాయి. తాజాగా సచిన్ పేరిట ఉన్న ఓ రికార్డును భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్రేక్ చేశారు. విదేశీగడ్డలపై సచిన్ టెండూల్కర్ మొత్తం 5,065 చేసిన పరుగుల రికార్డును ఆ రికార్డును విరాట్ కోహ్లీ ఛేదించారు. 
 
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా, బుధవారం సౌతాఫ్రికా జట్టుతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో కోహ్లీ సాధారణ ఆటగాడుగా బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌‍లో కోహ్లీ 9 పరుగులు వ్యక్తిగత స్కోరు చేసి సచిన్ రికార్డును క్రాస్ చేశాడు. 
 
ఇదిలావుంటే, విదేశాల్లో వన్డే మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ, సచిన్ తర్వాత మూడో స్థానంలో మహేంద్ర సింగ్ ధోనీ కొనసాగుతున్నాడు. ధోనీ విదేశాల్లో వన్డేల్లో 4,520 పరుగుల చేయగా, రాహుల్ ద్రావిడ్ 3,998, గంగూలీ 3,468 చొప్పున పరుగులు చేసి టాప్-5లో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Talakona: తలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయంలో మెరుగైన సౌకర్యాలు

KPHB : వేశ్యతో గొడవ.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై కత్తితో దాడి

Bus crash: ఆప్ఘనిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు- ట్రక్కు ఢీ.. 71మంది సజీవ దహనం

అన్నయ్యతో చెల్లెలు సంసారం.. ప్రెగ్నెంట్ కావడంతో భర్తకు డౌట్.. ఎందుకోసమంటే?

టీచర్‌ని ప్రేమించిన స్టూడెంట్.. చీర కట్టుకుని వచ్చింది.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

తర్వాతి కథనం
Show comments