Webdunia - Bharat's app for daily news and videos

Install App

U-19 భారత్ జట్టులో కరోనా కలకలం: ఆరుగురికి కరోనా పాజిటివ్

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (10:25 IST)
భారత అండర్ -19 కెప్టెన్ యష్ ధుల్, అతని డిప్యూటీ షేక్ రషీద్, వారి నలుగురు సహచర జట్టు సభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. బుధవారం ట్రినిడాడన్‌లోని టరూబాలో ఐర్లాండ్‌తో జరిగిన గ్రూప్ బి ప్రపంచ కప్ గేమ్ నుండి వారు నిష్క్రమించారు.

 
ధూల్, రషీద్‌తో పాటు, బ్యాటర్ ఆరాధ్య యాదవ్, వాసు వాట్స్, మానవ్ పరాఖ్, సిద్ధార్థ్ యాదవ్‌లు కూడా వైరస్ బారిన పడ్డారు. ఈ కారణంగా ఐర్లాండ్‌పై భారతదేశం కేవలం ఫీల్డింగ్ చేయలేకపోయింది.

 
బీసిసిఐ వెల్లడించిన వివరాల ప్రకారం, సిద్ధార్థ్ RT-PCR పరీక్షలో పాజిటివ్ అని తేలింది. వాసు, మానవ్‌ల ఫలితాలు ఇంకా రావాల్సి వుంది. వారికి కరోనా లక్షణాలు వున్నప్పటికీ రాపిడ్ యాంటిజెన్ పరీక్షలో నెగెటివ్ అని తేలింది. దీంతో ముందు జాగ్రత్తచర్యగా వారిని క్వారెంటైన్లో వుంచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఈడీని ఏర్పాటు చేసి తప్పు చేసిన కాంగ్రెస్.. ఇపుడు శిక్ష అనుభివిస్తోంది : అఖిలేష్ యాదవ్

తల్లిదండ్రులకు ఇష్టంలేని పెళ్లి చేసుకుంటే భద్రత కల్పించాలా? అలహాబాద్ హైకోర్టు

ఈజీ మనీ పేరుతో అమ్మాయిల ట్రాప్.. ఆపై నగ్న వీడియోలు చిత్రీకరణ.. లైవ్ స్ట్రీమింగ్

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

తర్వాతి కథనం
Show comments