Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ సిరీస్‌లో ప్రతిసారీ గెలవాలంటే ఎలా..? గంగూలీ

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2023 (09:35 IST)
ప్రపంచ క్రికెట్‌లో ఆధిపత్య జట్లలో భారత క్రికెట్ ఒకటి. భారత క్రికెట్ బోర్డు ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అదే. ఐసీసీలో బీసీసీఐ ఆధిపత్యం చెలాయిస్తోందని టాక్ వస్తోంది. అయితే ఐసీసీ కప్‌లలో భారత జట్టు విఫలమవుతూనే ఉంది. 
 
ఐసీసీ సిరీస్‌లో భారత జట్టు ఓటమి గురించి భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ, "ఐసిసి సిరీస్‌లో మేము ప్రతిరోజూ గెలవలేము. కనీసం ఫైనల్స్‌కు అయినా మా జట్టు చేరుతుందని సంతోషించవచ్చు. 
 
ప్రపంచకప్ విజయం రోజు మనం ఎలా రాణిస్తామో దానిపై ఆధారపడి ఉంటుంది. నాకౌట్ మ్యాచ్‌లను ఎలా గెలవాలో కోచ్ ద్రవిడ్, కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు తెలుసు." అని గంగూలీ తెలిపాడు. 
 
భారత్‌లో అపారమైన ప్రతిభ వుందని.. అదిలేదనడం తరచుగా వింటున్నా. కానీ మన దగ్గర అన్నీ ఎక్కువే వున్నాయి.. నిర్ణయం తీసుకోలేకపోతుండటమే సమస్య. నాలుగో స్థానం గురించి రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ, సెలెక్టర్లు ఒక నిర్ణయానికి రావాలని తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

'ఆపరేషన్ మహదేవ్' ... పహల్గాం ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

గబ్బిలాల వేట.. చిల్లీ చికెన్ పేరుతో హోటళ్లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లై.. ఎక్కడ?

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

తర్వాతి కథనం
Show comments