Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెప్పిన మాట వినరా..? పాకిస్థాన్ క్రికెటర్లకు కివీస్ వార్నింగ్.. ఆరుగురికి కరోనా

Webdunia
శుక్రవారం, 27 నవంబరు 2020 (13:39 IST)
న్యూజిలాండ్ పర్యటనకు వెళ్ళిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు చేసిన ఒక పని తీవ్ర విమర్శలకు దారి తీసింది. కరోనా తీవ్రత ఉన్నా సరే వారు లెక్క చేయకుండా వ్యవహరించిన తీరు కరోనా నిబంధనలను ఉల్లఘించడం విమర్శలకు వేదికగా మారింది. మొత్తం నాలుగు నిభంధనలను ఉల్లంఘించడంతో మొత్తం ఆరుగురు ఆటగాళ్లకు కరోనా సోకింది. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డ్ సీఈఓ వసీం ఖాన్ వెల్లడించారు.
 
న్యూజిలాండ్ ప్రభుత్వం వారికి చివరి వార్నింగ్ ఇచ్చిందన్నారు. మరోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే కచ్చితంగా వారిని ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు. తాను న్యూజిలాండ్ ప్రభుత్వంతో మాట్లాడానని పేర్కొన్నారు. ఇంగ్లాండ్ సిరీస్‌లో ఎలాంటి ఇబ్బందులు రాలేదని చెప్పుకొచ్చారు. 
 
ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) కూడా ధ్రువీకరించింది. ప్రస్తుతం వారంతా క్రైస్ట్‌చర్చిని ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. టూర్లో భాగంగా కివీస్-పాకిస్థాన్‌ జట్లు డిసెంబరు 10 నుంచి మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TTD: తిరుమల గ్రీనింగ్ ప్రాజెక్టు.. 2025కల్లా పూర్తి.. రూ.4కోట్లతో ప్రణాళిక

నేను ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ ఫ్యామిలీకి ఎంట్రీ లేదు : సీఎం రేవంత్

Ice Cream: ఐస్‌క్రీమ్‌లో బల్లి.. ఆ బాలుడికి ఏమైందంటే?

మహిళలపై దాడి చేసిన వైకాపా నేతలను వదిలిపెట్టను : మంత్రి లోకేశ్ మాస్ వార్నింగ్

వైకాపాకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని లేదు.. 2027నాటికి పూర్తి: రామానాయుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

తర్వాతి కథనం
Show comments