Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక పర్యటనకు శ్రేయాస్ అయ్యర్ దూరం..

Webdunia
మంగళవారం, 11 మే 2021 (21:23 IST)
శ్రీలంక పర్యటనకు ముంబై బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ దూరం కానున్నాడు. మార్చిలో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అయ్యర్‌ గాయపడటంతో అతని భుజానికి ఏప్రిల్‌ 8న సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. గాయం కారణంగా అతడు ఐపీఎల్‌కు కూడా దూరమయ్యాడు. 
 
అయ్యర్‌ కోలుకోవడానికి ఇంకా మూడునెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ శ్రేయస్‌ ఫిట్‌గా ఉంటే లంక టూర్‌లో భారత క్రికెట్‌ జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం వచ్చేది.
 
పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం వచ్చే జూలైలో భారత క్రికెట్‌ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌ కోసం భారత్‌ క్రికెట్‌ జట్టు జూలై 5న శ్రీలంకకు చేరుకుంటుంది. తప్పనిసరి క్వారంటైన్‌ పూర్తైన తర్వాత వన్డే సిరీస్‌ జూలై 13న ప్రారంభంకానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫ్యాషన్ పేరుతో జుట్టు కత్తిరించారో అంతే సంగతులు.. పురుషులను టార్గెట్ చేసిన తాలిబన్

తెలంగాణ, రామగుండంలో భూకంపం సంభవిస్తుందా?

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

తర్వాతి కథనం
Show comments