Webdunia - Bharat's app for daily news and videos

Install App

నమన్‌ ఓజా బ్యాటింగ్ అదుర్స్.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కితాబు

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2022 (10:42 IST)
రోడ్‌ సేఫ్టీ టీ20 ప్రపంచ సిరీస్‌ను రెండో సారి భారత లెజెండ్స్‌ జట్టు కైవసం చేసుకుంది. ఈ విజయం పట్ల మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ హర్షం వ్యక్తం చేశాడు. ఈ విజయాన్ని వారికి అంకితం ఇస్తున్నట్టుగా తెలిపాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన నమన్‌ ఓజా ఆటతీరును ప్రత్యేకంగా అభినందించాడు.
 
ఇంకా ''మ్యాచ్‌ గెలిచేందుకు జట్టు ఎంతగానో కృషి చేసింది. చివరి మ్యాచ్‌లో ఓజా బ్యాటింగ్‌ మరో అద్భుతం. ఈ గెలుపును నా జట్టుకు, అభిమానులకు అంకితం ఇస్తున్నా'' అంటూ ట్వీట్‌ చేశాడు. మ్యాచ్‌ అనంతరం జట్టు విజయోత్సాహాలు జరుపుకొంటున్న ఫొటోలను షేర్ చేశాడు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments