Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో వన్డే మ్యాచ్ : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (14:10 IST)
సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టు శుక్రవారం రెండో వన్డే మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే తొలి వన్డేలో భారత్ చిత్తుగా ఓడిన విషయం తెల్సిందే. ఇపుడు రెండో మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన స్థితిలో ఉన్న టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 
 
ఈ మ్యాచ్ కోసం తొలి వన్డేలో ఆడిన జట్టు సభ్యులనే బరిలోకి దించారు. అయితే, ప్రత్యర్థి సౌతాఫ్రికా జట్టులో మాత్రం ఒక మార్పు చేశారు. పేసర్ మార్కో జాన్సెన్ స్థానంలో సిసాండ మగాలను జట్టులోకి తీసుకున్నారు. 
 
ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన ఇరు జట్ల వివరాలను పరిశీలిస్తే,
 
భారత్ : రాహుల్, ధావన్, కోహ్లీ, శ్రేయాస్, రిషబ్ పంత్, వెంకటేష్ అయ్యర్, ఠాకూర్, అశ్విన్, భువనేశ్వర్, బుమ్రా, చాహల్. 
 
దక్షిణాఫ్రికా : డికాక్, మలన్, బవుమా, మార్క్రమ్, డస్సెన్, మిల్లర్, ఫెహ్లువాయో, మహరాజ్, మలాంగ, ఎంగిడీ, షంసీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్లమెంటులో కీలక బిల్లు.. పీఎం, సీఎం ఎవరైనా.. 30 రోజులు జైలులో గడిపితే.. గోవిందా?

HUDCO: అమరావతిలో ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్‌.. హడ్కో ఏర్పాటు

Pawan Kalyan: పదివేల మంది మహిళలకు వరలక్ష్మీ వ్రతం గిఫ్టులు ఇవ్వనున్న పవన్

UP: ఎందుకొచ్చిన గొడవ.. ప్రియుడితో భార్యకు పెళ్లి చేయించిన భర్త.. ఎక్కడో తెలుసా? (video)

Rajesh Sakariya: ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడి.. నిందితుడిపై దశాబ్ధాల పాటు కేసులున్నాయిగా!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

తర్వాతి కథనం
Show comments