Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో వన్డే మ్యాచ్ : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (14:10 IST)
సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టు శుక్రవారం రెండో వన్డే మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే తొలి వన్డేలో భారత్ చిత్తుగా ఓడిన విషయం తెల్సిందే. ఇపుడు రెండో మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన స్థితిలో ఉన్న టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 
 
ఈ మ్యాచ్ కోసం తొలి వన్డేలో ఆడిన జట్టు సభ్యులనే బరిలోకి దించారు. అయితే, ప్రత్యర్థి సౌతాఫ్రికా జట్టులో మాత్రం ఒక మార్పు చేశారు. పేసర్ మార్కో జాన్సెన్ స్థానంలో సిసాండ మగాలను జట్టులోకి తీసుకున్నారు. 
 
ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన ఇరు జట్ల వివరాలను పరిశీలిస్తే,
 
భారత్ : రాహుల్, ధావన్, కోహ్లీ, శ్రేయాస్, రిషబ్ పంత్, వెంకటేష్ అయ్యర్, ఠాకూర్, అశ్విన్, భువనేశ్వర్, బుమ్రా, చాహల్. 
 
దక్షిణాఫ్రికా : డికాక్, మలన్, బవుమా, మార్క్రమ్, డస్సెన్, మిల్లర్, ఫెహ్లువాయో, మహరాజ్, మలాంగ, ఎంగిడీ, షంసీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిని అలా నిర్మించనున్న సర్కారు.. ఎలాగో తెలుసా?

జానీపై సీరియస్ అయిన జనసేనాని.. సస్పెండ్ చేసిన పవన్

వైకాపా అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామల.. బాబు, పవన్‌లపై ఫైర్

లడ్డూ వేలం విజయవంతం.. సంతోషంలో డ్యాన్స్ చేసి కుప్పకూలిపోయాడు..

భూమి మీదికి కొత్త చంద్రుడు రాబోతున్నాడు, ఎన్ని రోజులు వుంటాడో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

తర్వాతి కథనం
Show comments