Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో వన్డే మ్యాచ్ : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (14:10 IST)
సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టు శుక్రవారం రెండో వన్డే మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే తొలి వన్డేలో భారత్ చిత్తుగా ఓడిన విషయం తెల్సిందే. ఇపుడు రెండో మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన స్థితిలో ఉన్న టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 
 
ఈ మ్యాచ్ కోసం తొలి వన్డేలో ఆడిన జట్టు సభ్యులనే బరిలోకి దించారు. అయితే, ప్రత్యర్థి సౌతాఫ్రికా జట్టులో మాత్రం ఒక మార్పు చేశారు. పేసర్ మార్కో జాన్సెన్ స్థానంలో సిసాండ మగాలను జట్టులోకి తీసుకున్నారు. 
 
ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన ఇరు జట్ల వివరాలను పరిశీలిస్తే,
 
భారత్ : రాహుల్, ధావన్, కోహ్లీ, శ్రేయాస్, రిషబ్ పంత్, వెంకటేష్ అయ్యర్, ఠాకూర్, అశ్విన్, భువనేశ్వర్, బుమ్రా, చాహల్. 
 
దక్షిణాఫ్రికా : డికాక్, మలన్, బవుమా, మార్క్రమ్, డస్సెన్, మిల్లర్, ఫెహ్లువాయో, మహరాజ్, మలాంగ, ఎంగిడీ, షంసీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హెచ్‌సీయూలో ఏప్రిల్ 3 వరకు పనులు ఆపండి.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

వీధి కుక్కలకు చుక్కలు చూపిస్తున్న రోబో కుక్క (video)

బెడ్రూంలో నాతో కలిసి నా భర్త ఏకాంత వీడియోలు, అరెస్ట్ చేయండి అంటూ భార్య ఫిర్యాదు

విశాఖలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది: యువతి, తల్లిపై కత్తితో దాడి.. ఆమె మృతి

Nagababu: శాసన మండలి సభ్యుడిగా నాగబాబు ప్రమాణ స్వీకారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

Niharika: సంగీత్ శోభన్ హీరోగా మరో సినిమాను నిర్మిస్తోన్న నిహారిక కొణిదెల

తర్వాతి కథనం
Show comments