Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డు బద్ధలు - సఫారీ గడ్డపై కోహ్లీ ఘనత

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (13:28 IST)
భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్‌గా ఖ్యాతికెక్కిన సచిన్ చేసిన రికార్డులు ఒక్కొక్కటిగా బద్ధలైపోతున్నాయి. తాజాగా సచిన్ పేరిట ఉన్న ఓ రికార్డును భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్రేక్ చేశారు. విదేశీగడ్డలపై సచిన్ టెండూల్కర్ మొత్తం 5,065 చేసిన పరుగుల రికార్డును ఆ రికార్డును విరాట్ కోహ్లీ ఛేదించారు. 
 
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా, బుధవారం సౌతాఫ్రికా జట్టుతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో కోహ్లీ సాధారణ ఆటగాడుగా బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌‍లో కోహ్లీ 9 పరుగులు వ్యక్తిగత స్కోరు చేసి సచిన్ రికార్డును క్రాస్ చేశాడు. 
 
ఇదిలావుంటే, విదేశాల్లో వన్డే మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ, సచిన్ తర్వాత మూడో స్థానంలో మహేంద్ర సింగ్ ధోనీ కొనసాగుతున్నాడు. ధోనీ విదేశాల్లో వన్డేల్లో 4,520 పరుగుల చేయగా, రాహుల్ ద్రావిడ్ 3,998, గంగూలీ 3,468 చొప్పున పరుగులు చేసి టాప్-5లో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రైవర్ డోర్ డెలివరీ హత్య కేసు పునర్విచారణ : స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ

డివైడర్‌ను ఢీకొట్టి బొమ్మకారులా గిరికీలు కొట్టిన స్కార్పియో (video)

ABPM-JAY: ఆయుష్మాన్ భారత్ 9.84 కోట్లకు పైగా ఆస్పత్రుల్లో చేరేందుకు అనుమతి

బరువు తగ్గేందుకు ఫ్రూట జ్యూస్ డైట్.. చివరకు...

నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ కారును ప్రహరీ గోడపైకి ఎక్కించిన డ్రైవర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

నారా రోహిత్ బర్త్ డే స్పెషల్: 'సుందరకాండ' ఆగస్టు 27న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్

వార్-2 ట్రైలర్ రిలీజ్- నువ్వా నేనా అని పోటీ పడుతున్న హృతిక్ రోషన్, ఎన్టీఆర్

ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారి - ఒకేరోజు 15 సినిమాలు ప్రారంభం!!

ఫిష్ వెంకట్ కుటుంబానికి నేనున్నా.. రూ.1.5 లక్షలు ఇచ్చిన సోనూ సూద్

తర్వాతి కథనం
Show comments