కోలుకున్న రిషబ్ పంత్.. కాలికి కట్టుతో ఫోటో వైరల్

Webdunia
శనివారం, 11 ఫిబ్రవరి 2023 (11:39 IST)
Rishab Pant
టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ కోలుకున్నాడు. గత ఏడాది డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కాలికి కట్టుతో పంత్ దర్శనమిస్తుంది. మొదటిసారి తన ఫోటోలను పంచుకున్నాడు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతోంది. 
 
పంత్ గతేడాది డిసెంబర్ 30న ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్తుండగా, కారు డివైడర్‌ను ఢీకొట్టి మంటల్లో చిక్కుకుంది. బర్యానా రోడ్ వేస్‌కు చెందిన డ్రైవర్, స్థానికులైన ఇద్దరు యువకులు పంత్‌ను కారు నుంచి బయటికి తీసుకువచ్చారు. అప్పటికే పంత్ తీవ్రగాయాలయ్యాయి. సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో పంత్‌కు ప్రాణాపాయం తప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్ కొత్త చట్టం: పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మారణహోమం చేసినా జీవితాంతం అరెస్ట్ చేయరట

అచ్యుతమ్ కేశవమ్, అలీనగర్‌లో ఆర్జేడీకి షాకిచ్చిన మైథిలీ ఠాకూర్, ఆమె ఎవరు?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : కేంద్ర మాజీ మంత్రిపై బీజేపీ సస్పెండ్

న్యాయం చేయాలంటూ డిఐజిని కలిసేందుకు పరుగులు తీసిన అత్యాచార బాధితురాలు (video)

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఖాతా తెరిచిన బీఎస్పీ.. అదీ కూడా 30 ఓట్ల మెజార్టీతో..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది : ఆదిత్య హాసన్

సంగీత్ శోభన్ హీరోగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం

తర్వాతి కథనం
Show comments