Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ర సాయంతో అడుగు తీసి అడుగు వేస్తున్న రిషబ్ పంత్

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (20:21 IST)
ఇటీవల పెను ప్రమాదానికి గురై ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న భారత క్రికెట్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కర్ర సాయంతో అడుగు వేస్తున్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రిలీజ్ చేశాడు. గత నెల26వ తేదీన ఈ ఆటగాడి మోకాలికి ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స జరిగింది. 
 
గత యేడాది డిసెంబరు 30వ తేదీన రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు రూర్కీ  సమీపంలో పెను ప్రమాదానికి గురైన విషయం తెల్సిందే. అప్పటి నుంచి ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. 
 
ఈ నేపథ్యంలో పంత్ తాజాగా త‌న ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చాడు. క‌ర్ర సాయంతో న‌డుస్తున్న ఫొటోల్ని అత‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. 'ఒక అడుగు ముంద‌ుకు. ఒక అడుగు బ‌లంగా. ఒక అడుగు మ‌రింత మెరుగ్గా' అంటూ ఆ ఫొటోల‌కు క్యాప్ష‌న్ రాశాడు. కారు యాక్సిడెంట్‌కు గురైన‌ త‌ర్వాత పంత్ సోష‌ల్‌మీడియాలో ఫొటోలు షేర్ చేయ‌డం ఇదే మొద‌టిసారి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ఆటో డ్రైవర్లకు పండగే పండగ ... 4 నుంచి రూ.15 వేలు ఆర్థిక సాయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ఎపుడంటే?

సిందూర్ 2.0 జరిగితే ప్రపంచ పటం నుంచి పాకిస్థాన్‌ను లేపేస్తాం : భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్

World Animal Day 2025: ప్రపంచ జంతు దినోత్సవం.. ఈ సంవత్సరం థీమ్‌ ఏంటి.. కొత్త జీవుల సంగతేంటి?

యూట్యూబర్ ముసుగులో శత్రుదేశానికి రహస్యాలు చేరవేత.. వ్యక్తి అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kajol Durga Puja 2025 viral video, నటి కాజోల్‌ను తాకరాని చోట తాకాడంటూ...

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో రెండవ చిత్రం ప్రారంభం

Sri Vishnu: నక్సలైట్‌ లీడర్‌ కామ్రేడ్ కళ్యాణ్ గా శ్రీ విష్ణు

తర్వాతి కథనం
Show comments