Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైదానంలో ఆటగాళ్లు పాదరసంలా కదిలారు.. రవిశాస్త్రి

తిరువనంతపురం వేదికగా పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో జరిగిన చివరి ట్వంటీ20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సేన గెలుపొందడానికి గల కారణాలని భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి వెల్లడించాడు.

Webdunia
బుధవారం, 8 నవంబరు 2017 (11:33 IST)
తిరువనంతపురం వేదికగా పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో జరిగిన చివరి ట్వంటీ20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సేన గెలుపొందడానికి గల కారణాలని భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి వెల్లడించాడు. గతంతో ఎన్నడూ కివీస్‌పై టీ20 మ్యాచ్‌ను గెలవని టీమిండియా... ఇప్పుడు ఏకంగా సిరీస్‌ను కైవసం చేైసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశాడు.
 
దీనిపై ఆయన స్పందిస్తూ, చివరి ట్వంటీ20 మ్యాచ్‌లో భారత కుర్రోళ్లు పాదరసంలా కదిలారన్నారు. ఫలితంగా భారత్ నిర్ధేశించిన లక్ష్యం చిన్నదైనప్పటికీ ప్రత్యర్థి జట్టు విజయాన్ని సొంతం చేసుకోలేక పోయిందన్నారు. 
 
ముఖ్యంగా, 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' బుమ్రాపై ప్రశంసలు కురిపించాడు. బుమ్రా తెలివైన ఆటగాడని... ప్రత్యర్థి జట్టుకు ఏ అవకాశాన్నీ ఇవ్వలేదని కొనియాడాడు. చివరి టీ20లో బుమ్రా 9 పరుగులకు 2 వికెట్లను కూల్చిన విషయాన్ని శాస్త్రి గుర్తుచేశాడు. 
 
భారత ఇన్నింగ్స్ ముగిశాక... ఆ స్కోరును కాపాడుకోగలమనే భావించామని చెప్పాడు. 8 ఓవర్ల ఈ మ్యాచ్‌లో కేవలం 2 లేదా 3 బంతుల్లోనే మ్యాచ్ స్వరూపం మారిపోయే అవకాశం ఉంటుందన్నాడు. అద్భుతమైన క్యాచ్‌లు పడుతూ, పరుగులను నియంత్రించడంలో కోహ్లీ సేన సఫలమైందని చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Xi Mingze: అమెరికాలో చైనా అధ్యక్షుడి కుమార్తె జి మింగ్జే.. బహిష్కరించండన్న ట్రంప్ ఫ్రెండ్

మెడలో రెండు పుస్తెల బంగారు తాడు కోసం మహిళ గొంతు కోసి హత్య

Visakhapatnam: విశాఖపట్నంలో మెట్రో రైలు సేవలు... ప్రారంభానికి ఏపీ సన్నాహాలు

Man: వదిన తలను నరికి చేతుల్లో పట్టుకుని వీధుల్లో తిరిగాడు.. ఆ తర్వాత?

ఆపరేషన్ సిందూర్ పైన అభ్యంతరకర వ్యాఖ్యలు, పోలీసులు 1500 కి.మీ పయనించి లా విద్యార్థిని అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

కలర్ ఫొటో, బేబి మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

తర్వాతి కథనం
Show comments