Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవన్నీ తప్పుడు వార్తలు.. ఖండిస్తున్నా : రాహుల్ ద్రావిడ్

Webdunia
బుధవారం, 11 మే 2022 (10:22 IST)
తాను హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో జరుగనున్న భారతీయ జనతా పార్టీ కార్యక్రమానికి హాజరుకాబోతున్నట్టు వచ్చిన వార్తలను భారత మాజీ క్రికెటర్, టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తోసిపుచ్చారు. అవన్నీ నిరాధారమైన వార్తలని స్పష్టం చేశారు. ఈ నెల 12 నుంచి 15వ తేదీల మధ్య ధర్మశాల వేదికగా బీజేపీ యువ మోర్ఛా జాతీయ వర్కింగ్ కమీిటీ సమావేశం జరుగనుంది. ఇందులో రాహుల్ ద్రావిడ్ కూడా పాల్గొననున్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. 
 
వీటిపై ద్రావిడ్ స్పందిస్తూ, ఈ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదు. తాను ఆ కార్యక్రమానికి హాజరుకావడం లేదని స్పష్టంచేస్తున్నా. ఆ కార్యక్రమానికి తాను హాజరవుతున్నట్టు వస్తున్న వార్తలు శుద్ధ అబద్ధమని తేల్చి చెప్పారు.
 
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. గత 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 44, కాంగ్రెస్ పార్టీకి 21 సీట్లు రాగా, ఇతరులకు మూడు సీట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ధర్మశాల వేదికగా బీజేపీ యువ మోర్ఛా జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

తర్వాతి కథనం
Show comments