సెంచరీతో అదరగొట్టిన రోహిత్ శర్మ.. శాసించే స్థితిలో భారత్

Webdunia
ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (12:04 IST)
భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ప్రస్తుతం ఇరు జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుదోంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కీలకమైన సమయంలో సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. 
 
కీల‌క‌మైన రెండో ఇన్నింగ్స్‌లో సెంచ‌రీ చేసి త‌న స‌త్తా ఏంటో చాట‌డంతోపాటు టీమ్‌ను కూడా ఆదుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ వైఫ‌ల్యంతో మ్యాచ్‌లో పెద్ద‌గా ఆశ‌లు లేని స్థితి నుంచి ఇప్పుడు మ్యాచ్‌ను శాసించే స్థితికి టీమిండియా చేర‌డంలో రోహిత్ కీలక పాత్ర పోషించారు. 
 
ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న నాలుగో టెస్ట్‌లో రోహిత్ సత్తా చాటాడు. ఓవ‌ల్‌లో 94 ప‌రుగుల ద‌గ్గ‌ర ఉన్న స‌మ‌యంలోనే ఏకంగా సిక్స‌ర్‌తో త‌న చిరకాల వాంఛ‌ను నెర‌వేర్చుకున్నాడు. 
 
రోహిత్ 127 ప‌రుగులు చేయ‌డంతో టీమిండియా మూడో రోజు ఆట ముగిసే స‌మయానికి రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల‌కు 270 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం 171 ప‌రుగుల లీడ్‌లో ఉన్న కోహ్లి సేన‌.. క‌నీసం మ‌రో 100 ప‌రుగులైనా చేయ‌గ‌లిగితే.. మ్యాచ్‌పై ప‌ట్టు బిగించిన‌ట్లే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హిందూ మతం అనేది ఒక జీవన విధానం : సుప్రీంకోర్టు

ఇంధన పొదుపు .. కాన్వాయ్‌లోని వాహనాలు తగ్గించండి : చంద్రబాబు ఆదేశం

బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయమంటే నన్ను పోలీసు స్టేషన్లో కూర్చోబెట్టిండ్రు: బక్క జడ్సన్

రూ. 30 వేలు తీసుకున్న లంచగొండి మైనింగ్ అధికారిని పట్టుకుంటే రూ. 4 కోట్లు బయటపడ్డాయి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సన్‌ఫ్లవర్ రైతుల నిరసనలు.. ఎందుకంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nattikumar: తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రజాస్వామ్య పద్ధతులు లేకుండానే కొనసాగుతోంది

ఎగ్జిబిటర్ల సమస్యల పరిష్కారినికి సిద్ధం - దానితోపాటు నిర్మాతల సమస్య లూ పరిష్కారం కావాలి

Nag Ashwin: రుత్విక్ కి రాజా ది రాజా జస్ట్ బిగినింగ్ మాత్రమే : నాగ్ అశ్విన్

Anil Ravipudi: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన శ్రీనివాస మంగపురం లోని మంగా మంగా సాంగ్

మరో గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసిన విరోష్ జోడి.. కపుల్ యాడ్ కు 9.1 మిలియన్ లైక్స్

తర్వాతి కథనం
Show comments