Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుమ్మురేపిన క్రిష్ణ నగార్.. భారత్ ఖాతాలో ఐదో స్వర్ణం

Webdunia
ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (10:27 IST)
టోక్యో పారాలింపిక్స్‌ పోటీల్లో భారత్ అథ్లెట్స్ అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకుంటారు. ఫలితంగా భారత్ ఖాతాలో వరుసగా పతకాలు వచ్చి చేరుతున్నాయి. ఆదివారం ఉదయం 10 గంటలకే ఓ స్వర్ణ పతకం భారత్ ఖాతాలోకి వచ్చి చేరింది. పురుషుల బ్యాడ్మింటన్‌లో క్రిష్ణ నగార్ స్వరాన్ని గెలిచాడు.
 
ఆదివారం ఉదయం జరిగిన ఎస్‌హెచ్6 ఫైనల్స్‌లో హాంకాంగ్ ఆటగాడు చుమన్‌పై 21-17, 16-21, 21-17 తేడాతో అద్భుత విజయాన్ని అందుకున్నడు. దీనితో భారత్ ఖాతాలోకి ఐదు గోల్డ్ మెడల్స్ చేరాయి. మొత్తం దేశం ఖాతాలోకి 19 మెడల్స్ వచ్చాయి.
 
అంతకుముందు బ్యాడ్మింటన్‌లో సుహాస్‌ యతిరాజ్‌ సిల్వర్‌ మెడల్‌ కైవసం చేసుకున్నాడు. బ్యాడ్మింటన్ ఎస్ఎల్ 4 విభాగం ఫైనల్లో ఫ్రాన్స్‌ షట్లర్‌ మజుర్‌ లుకాస్‌ చేతిలో 2-1 తేడాతో ఓడిపోయాడు. దీంతో సుహాస్‌ రజతంతో ఇంటికి తిరిగి పయణమయ్యారు. ఈ పతకంతో పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య 19కి చేరింది.
 
భారత్ ఆటగాళ్లు సాధించిన మొత్తం పతకాల్లో ఐదు స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్య పతకాలు ఉన్నాయి. కాగా, టోక్యో పారాలింపిక్స్‌ ఆదివారంతో ముగియనున్నాయి. చివరి రోజు భారత అథ్లెట్లు.. మరో మూడు పతకాల కోసం పోటీ పడనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

Chandrababu: జగన్ ఇబ్బంది పెట్టాడు, బాబుకు కృతజ్ఞతలు: ప్రభుత్వ ఉద్యోగి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

తర్వాతి కథనం
Show comments