Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ కప్ -50 ఓవర్ల సిరీస్‌: చెన్నైకి బదులు మరెక్కడైనా జరిగితే..?

Webdunia
సోమవారం, 26 జూన్ 2023 (09:45 IST)
భారత్‌లో ప్రపంచ కప్ -50 ఓవర్ల సిరీస్‌‌కు భారత్ ఆతిథ్య మిస్తోంది. ఈ సిరీస్‌కు సంబంధించిన ముసాయిదా షెడ్యూల్‌ను బీసీసీఐ ఇటీవల ఐసీసీకి పంపింది. ఐసీసీ ఆయా జాతీయ క్రికెట్ బోర్డులకు పంపింది. ఈ సందర్భంలో, కొన్ని మ్యాచ్‌ల కోసం ఈ ముసాయిదా షెడ్యూల్‌పై పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. 
 
ఆప్ఘనిస్థాన్‌తో చెన్నైలోని చేపాక్కం స్టేడియంలో, ఆస్ట్రేలియాతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్‌లను వేరే స్టేడియంలో నిర్వహించాలని పాకిస్థాన్ జట్టును కోరినట్లు సమాచారం. 
 
దీనిపై మాట్లాడిన భారత ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్.. "చెన్నైలో మ్యాచ్ నిర్వహిస్తే ఆప్ఘనిస్థాన్‌కు అనుకూలమని పాకిస్థాన్ జట్టు భావిస్తోంది. అయితే భద్రతాపరమైన సమస్యలు ఉంటే ఐసీసీ అలాంటి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోదు. చెన్నైకి బదులు మరెక్కడైనా జరిగితే అది పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉంటుంది" అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఈవో పోస్టుకు ఎసరు పెట్టిన ఉద్యోగితో ప్రేమ!!

Hyderabad: భూ వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది.. నలుగురు కుమారుల మధ్య..?

భర్త తప్పిపోయాడని క్షుద్ర వైద్యుడి దగ్గరికి వెళ్తే.. అసభ్యంగా ప్రవర్తించాడు.. ఏం చేశాడంటే?

కర్నూలులో వరుస హత్యలు.. భయాందోళనలో ప్రజలు

Heavy rainfall: బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీర్ఘాయుష్మాన్ భవన్.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

తర్వాతి కథనం
Show comments