Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ కప్ -50 ఓవర్ల సిరీస్‌: చెన్నైకి బదులు మరెక్కడైనా జరిగితే..?

Webdunia
సోమవారం, 26 జూన్ 2023 (09:45 IST)
భారత్‌లో ప్రపంచ కప్ -50 ఓవర్ల సిరీస్‌‌కు భారత్ ఆతిథ్య మిస్తోంది. ఈ సిరీస్‌కు సంబంధించిన ముసాయిదా షెడ్యూల్‌ను బీసీసీఐ ఇటీవల ఐసీసీకి పంపింది. ఐసీసీ ఆయా జాతీయ క్రికెట్ బోర్డులకు పంపింది. ఈ సందర్భంలో, కొన్ని మ్యాచ్‌ల కోసం ఈ ముసాయిదా షెడ్యూల్‌పై పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. 
 
ఆప్ఘనిస్థాన్‌తో చెన్నైలోని చేపాక్కం స్టేడియంలో, ఆస్ట్రేలియాతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్‌లను వేరే స్టేడియంలో నిర్వహించాలని పాకిస్థాన్ జట్టును కోరినట్లు సమాచారం. 
 
దీనిపై మాట్లాడిన భారత ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్.. "చెన్నైలో మ్యాచ్ నిర్వహిస్తే ఆప్ఘనిస్థాన్‌కు అనుకూలమని పాకిస్థాన్ జట్టు భావిస్తోంది. అయితే భద్రతాపరమైన సమస్యలు ఉంటే ఐసీసీ అలాంటి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోదు. చెన్నైకి బదులు మరెక్కడైనా జరిగితే అది పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉంటుంది" అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రిటైర్డ్ టీచర్ ఇంట్లోకి చొరబడ్డ దొంగ.. క్షమించండి.. తిరిగి ఇచ్చేస్తాను..?

బస్సు టర్నింగ్ ఇచ్చుకుంది.. మహిళ రోడ్డుపై ఎలా పడిందంటే? (Video)

అగ్నివీర్ అజయ్ కుమార్‌కి రూ.98లక్షలు ఎక్స్‌గ్రేషియా అందిందా లేదా?

బాలుడి కోసం కాన్వాయ్ ఆపిన పవన్ కల్యాణ్.. వీడియో వైరల్

దేశంలో కాలుష్యానికి 33 వేల మంది మృత్యువాత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

సీనియర్ నటుడు, వ్యాఖ్యాత ఎ.వి. రమణ మూర్తి అమర్నాధ్ యాత్రలో కన్నుమూత

ఎన్.టి.ఆర్. జూనియర్ దేవర తాజా అప్ డేట్ ఇదే!

బిగ్‌బాస్‌ నెక్స్ట్ సీజన్‌లో వేణుస్వామి ఫిక్స్.. చరిత్రలోనే అత్యధిక పారితోషికం..??

తర్వాతి కథనం
Show comments