Webdunia - Bharat's app for daily news and videos

Install App

నితీశ్ కుమార్ రెడ్డి సెంచరీ: ఏపీ వర్సెస్ తెలంగాణ వివాదం.. లక్ష్మణ్ షాకిచ్చాడు..! (video)

సెల్వి
సోమవారం, 30 డిశెంబరు 2024 (16:24 IST)
నితీశ్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా గడ్డపై శతకం చేసిన నేపథ్యంలో.. ఏపీ వర్సెస్ తెలంగాణ వివాదానికి రుద్రరాజు అనే నెటిజన్ వివాదాన్ని రేపారు. తెలంగాణను కించపరిచేలా.. రుద్రరాజు అనే నెటిజన్ అవమానకర వ్యాఖ్యలు చేశాడు. అయితే అతనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ.. వీవీఎస్ లక్ష్మణ్ గతంలో తెలంగాణపై చేసిన వ్యాఖ్యల వీడియోని వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. 
 
పింక్ కలర్ అనేది తెలంగాణ కలర్ అని, తాను తెలంగాణకు పూర్తి మద్దతు ఇస్తానంటూ ఆ వీడియోలో లక్ష్మణ్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ రుద్రరాజ్‌కు భలే కౌంటరిచ్చేలా వున్నాయి. 
 
ఇకపోతే.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన సెంచరీ చేసి అందరి ప్రశంసలను అందుకున్నాడు. నితీశ్ చేసిన సెంచరీ భారత ఇన్నింగ్స్‌లో కీలకంగా మారింది. ఈ క్రమంలోనే క్రికెట్ మాజీ ఆటగాళ్లతోపాటు క్రికెట్ అభిమానులు నితీష్ కుమార్ రెడ్డిని కొనియాడారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐఫోన్‌లో షూట్ చేస్తే రీల్స్ ఎక్కువగా వస్తాయనీ.. యువకుడి గొంతు కోశారు..

లాక్కెళ్లి గదిలో బంధిస్తే.. పారిపోయేందుకు యత్నించగా హాకీ స్టిక్‌తో తలపై కొట్టారు..

రైలు పట్టాలపై కారు నడిపిన యువతి మెంటల్ ఆస్పత్రికి తరలింపు (Video)

ఆ వెస్టిండీస్ క్రికెటర్ అలాంటివాడా? 11 మంది మహిళలపై అత్యాచారం?

కోల్‌కతాలో కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ - సెక్యూరిటీ గార్డు అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

తర్వాతి కథనం
Show comments