Webdunia - Bharat's app for daily news and videos

Install App

నితీశ్ కుమార్ రెడ్డి సెంచరీ: ఏపీ వర్సెస్ తెలంగాణ వివాదం.. లక్ష్మణ్ షాకిచ్చాడు..! (video)

సెల్వి
సోమవారం, 30 డిశెంబరు 2024 (16:24 IST)
నితీశ్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా గడ్డపై శతకం చేసిన నేపథ్యంలో.. ఏపీ వర్సెస్ తెలంగాణ వివాదానికి రుద్రరాజు అనే నెటిజన్ వివాదాన్ని రేపారు. తెలంగాణను కించపరిచేలా.. రుద్రరాజు అనే నెటిజన్ అవమానకర వ్యాఖ్యలు చేశాడు. అయితే అతనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ.. వీవీఎస్ లక్ష్మణ్ గతంలో తెలంగాణపై చేసిన వ్యాఖ్యల వీడియోని వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. 
 
పింక్ కలర్ అనేది తెలంగాణ కలర్ అని, తాను తెలంగాణకు పూర్తి మద్దతు ఇస్తానంటూ ఆ వీడియోలో లక్ష్మణ్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ రుద్రరాజ్‌కు భలే కౌంటరిచ్చేలా వున్నాయి. 
 
ఇకపోతే.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన సెంచరీ చేసి అందరి ప్రశంసలను అందుకున్నాడు. నితీశ్ చేసిన సెంచరీ భారత ఇన్నింగ్స్‌లో కీలకంగా మారింది. ఈ క్రమంలోనే క్రికెట్ మాజీ ఆటగాళ్లతోపాటు క్రికెట్ అభిమానులు నితీష్ కుమార్ రెడ్డిని కొనియాడారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: నల్గొండ: 12ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడిని మరణశిక్ష

చెంచుగూడెంలో మూడేళ్ల చిన్నారిని ఈడ్చెకెళ్లిన చిరుత!!

నీట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని పరువు హత్య!!

Heavy rains: విజయవాడలో భారీ వర్షాలు- డ్రైనేజీలో పడిపోయిన వ్యక్తి మృతి

ఏపీలో కుండపోత వర్షం - వచ్చే 24 గంటల్లో ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

Samantha: రామ్ చరణ్, కార్తీతో సమంత స్పెషల్ సాంగ్ చేస్తుందా?

తర్వాతి కథనం
Show comments