Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెస్టు క్రికెట్‌కు మ‌రోసారి రిటైర్మెంట్ ప్రకటించిన మొయిన్ అలీ

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2023 (19:13 IST)
Moeen Ali
యాషెస్ సిరీస్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంత‌రం ఇంగ్లాండ్ ఆల్‌రౌండ‌ర్ మొయిన్ అలీ టెస్టు క్రికెట్‌కు మ‌రోసారి రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. వాస్త‌వానికి మొయిన్ అలీ 2021 సెప్టెంబ‌ర్ లో టెస్టుల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు. కేవ‌లం ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్ మాత్ర‌మే ఆడుతున్నాడు.  
 
అయితే.. యాషెస్ సిరీస్ 2023కి ముందు ఇంగ్లాండ్ స్పిన్న‌ర్ జాక్‌లీచ్ గాయ‌ప‌డ్డాడు. దీంతో మొయిన్ అలీ రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. సెలక్టర్లు మొయిన్ అలీని జట్టుకు ఎంపిక చేయడంతో యాషెస్ సిరీస్‌లో ధీటుగా రాణించాడు. 
 
మొత్తం నాలుగు మ్యాచులు ఆడి 180 ప‌రుగులు చేయ‌డంతో పాటు 9 వికెట్లు ప‌డ‌గొట్టాడు. చేతి గాయంతో బాధ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ మ్యాచులు ఆడాడు. యాషెస్ సిరీస్ ముగిసిన అనంత‌రం మొయిన్ అలీ మాట్లాడుతూ.. టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలిపాడు. సిరీస్‌ను చాలా బాగా ఎంజాయ్ చేశాన‌ని చెప్పుకొచ్చాడు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments