Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యాచ్ చూడటానికి వచ్చిన పాము

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2023 (12:12 IST)
శ్రీలంకలో లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్) మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్‌ను చూసేందుకు పాము అతిథిగా వచ్చింది. దంబుల్లా ఔరా, గాలె టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా, ఆరడుగుల పొడవున్న జెర్రిపోతు పాము మైదానంలో ఎంట్రీ ఇచ్చింది. 
 
అంతే క్రికెటర్లతో పాటు ఫ్యాన్స్ కూడా జడుసుకున్నారు. గాలె స్పిన్నర్ షకీబల్ హసన్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మైదానంలో ఒక్కసారిగా పాము కలకలం చెలరేగింది. 
 
ఇంకా మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. మైదానం సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆ పామును మైదానం నుంచి బయటికి పంపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

తర్వాతి కథనం
Show comments