ఐపీఎల్ 2022.. రిషబ్ పంత్‌కు షాక్.. అంతా నోర్జె ఎఫెక్ట్

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (13:19 IST)
Nortje
ఐపీఎల్ 2022లో భాగంగా లక్నో చేతిలో ఓడిపోయిన ఢిల్లీ కాపిటల్స్ జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రిషబ్ పంత్ కెప్టెన్సీ వ్యూహలు బాగా లేవు అంటూ ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. 
 
అయితే ఢిల్లీ కాపిటల్స్ బౌలింగ్ విభాగంలో కీలక పాత్ర వహించాడు అనుకున్న నోర్జె చివరికి నిషేధానికి గురయ్యాడనే సంగతి తెలిసిందే. దీంతో రిషబ్ పంత్‌కి ఊహించని షాక్ తగిలింది. అతని వ్యూహాలు మొత్తం తారుమారు అయ్యాయని.
 
భారత్లో తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్నాడు ఢిల్లీ బౌలర్ నోర్జె. అయితే లక్నోలో జరిగిన మ్యాచ్లో 14 ఓవర్లో వరుసగా రెండు భీమర్లు వేసాడు నోర్జె. 
 
అయితే ఐపీఎల్‌లో ఉన్న రూల్స్ ప్రకారం వరుసగా రెండు భీమర్లు వేస్తే ఇక పూర్తిగా ఒక మ్యాచ్ వరకు కూడా బౌలింగ్ చేయకుండా నిషేధం విధించేందుకు అవకాశముంది. అంపైర్లు ఇదే నిర్ణయం తీసుకుని బౌలింగ్ నుంచి నోర్జెను తప్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

హిడ్మా తల్లితో భోజనం చేసిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి.. వారం రోజుల్లో హిడ్మా హతం

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

తర్వాతి కథనం
Show comments