పాక్ గడ్డపై సెంచరీల మోత.. ఇంగ్లండ్ భారీ స్కోర్

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2022 (19:04 IST)
పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ క్రికెట్ టీమ్.. రావల్పిండి  వేదికగా డిసెంబర్ 1 మొదలైన తొలి టెస్టులో పరుగులతో పరుగుల వరద పారిస్తుంది. 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాక్ గడ్డపై ఇంగ్లండ్ అదరగొడుతోంది. 
 
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌‌కు దిగిన ఇంగ్లండ్‌ భారీ స్కోర్‌ దిశగా పయనిస్తుంది. ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలే అదరగొట్టారు. 106 బంతుల్లో 14 ఫోర్లతో 101 పరుగులు సాధించాడు. అలాగే క్రాలే 21 ఫోర్లతో 106 బంతుల్లో 120 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 
 
సెంచరీలతో చెలరేగిన వీరిద్దరూ.. పాక్ బౌలర్లను చుక్కలు చూపిస్తున్నారు. ఇక ఆఖరన స్టోక్స్ కూడా మెరుపు వేగంతో బ్యాటింగ్ చేసి జట్టు స్కోర్‌ను 500 పరుగులు దాటించాడు.
 
ఐదుగురు బౌలర్లలో, ఎవరూ ఇంగ్లిష్ ఓపెనర్లను ఇబ్బంది పెట్టలేకపోయారు. దీంతో రావల్పిండి టెస్ట్ ప్రారంభ రోజున కేవలం 75 ఓవర్లలో 506/4 స్కోర్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Fibre Case: ఫైబర్‌నెట్ కేసు.. చంద్రబాబుతో పాటు 16మందిపై కేసు కొట్టివేత

Pawan Kalyan: పీఠాపురంలో 3 ఎకరాల భూమిని కొనుగోలు చేయనున్న పవన్

శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం - దిత్వాహ్‌గా నామకరణం

Vizag: వైజాగ్‌లో 400 ఎకరాల్లో రిలయన్స్ డేటా సెంటర్

ఆ ఆటో డ్రైవర్ నిజాయితీకి నిలువుటద్దం... బ్యాగు నిండా డబ్బు దొరికినా... (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments