Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రోహిత్ శర్మ

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (15:30 IST)
భారత వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ తప్పుకున్నారు. ఆయన స్థానంలో కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేశారు. తొడకండరాల గాయానికి రోహిత్ చికిత్స తీసుకుంటున్నారు. దీంతో అతని స్థానంలో కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. 
 
ప్రస్తుతం తొండకండరాలకు చికిత్స తీసుకుంటున్న రోహిత్ శర్మ పూర్తిగా కోలుకునేందుకు ఆరు వారాలు అంటే దాదాపు రెండు నెలల  సమయం పట్టే అవకాశం ఉంది. అదే జరిగే సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌‌కు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ నాయకత్వ బాధ్యతలు చేపడుతారు. 
 
ప్రస్తుతం సౌతాఫ్రికాతో భారత జట్టు టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ తర్వాత జనవరి 19వ తేదీ నుంచి వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ క్రమంలో జట్టు పగ్గాలను కేఎల్ రాహుల్‌కు అందిస్తారన్న చర్చ సాగుతోంది. కాగా, తొలి టెస్టులో రాహుల్ చెలరేగి ఆడి 260 బంతుల్లో 123 పరుగులు చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ మంత్రి పేర్ని నాని పాపం పండింది : మంత్రి కొల్లు రవీంద్ర

అహ్మదాబాద్ విమాన ప్రమాదస్థలి నుంచి డీవీఆర్ స్వాధీనం

రాజా రఘువంశీ హత్యకు మూడు సార్లు విఫలం.. నాలుగోసారి సక్సెస్

KA Paul: చిన్నవాడైన రామ్మోహన్‌కి ఏవియేషన్‌పై అవగాహన లేదు: కే.ఏ.పాల్

భారత్‌లో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాల నిలిపివేత!?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

తర్వాతి కథనం
Show comments