Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రోహిత్ శర్మ

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (15:30 IST)
భారత వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ తప్పుకున్నారు. ఆయన స్థానంలో కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేశారు. తొడకండరాల గాయానికి రోహిత్ చికిత్స తీసుకుంటున్నారు. దీంతో అతని స్థానంలో కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. 
 
ప్రస్తుతం తొండకండరాలకు చికిత్స తీసుకుంటున్న రోహిత్ శర్మ పూర్తిగా కోలుకునేందుకు ఆరు వారాలు అంటే దాదాపు రెండు నెలల  సమయం పట్టే అవకాశం ఉంది. అదే జరిగే సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌‌కు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ నాయకత్వ బాధ్యతలు చేపడుతారు. 
 
ప్రస్తుతం సౌతాఫ్రికాతో భారత జట్టు టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ తర్వాత జనవరి 19వ తేదీ నుంచి వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ క్రమంలో జట్టు పగ్గాలను కేఎల్ రాహుల్‌కు అందిస్తారన్న చర్చ సాగుతోంది. కాగా, తొలి టెస్టులో రాహుల్ చెలరేగి ఆడి 260 బంతుల్లో 123 పరుగులు చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫ్యాషన్ పేరుతో జుట్టు కత్తిరించారో అంతే సంగతులు.. పురుషులను టార్గెట్ చేసిన తాలిబన్

తెలంగాణ, రామగుండంలో భూకంపం సంభవిస్తుందా?

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

తర్వాతి కథనం
Show comments